కరీంనగర్

  జనం సాక్షి కథనానికి స్పందన…

అఖిల కు 10,000 ఆర్థిక సాయం అందజేత                              …

పేద విద్యార్థిని పెద్ద చదువుకు మంత్రి కేటీఆర్ భరోసా..                                                 

– డాక్టర్ చదువు కు అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా ప్రకటన – కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ నేడు ఉదయం ఏడు గంటలకు ప్రగతి భవన్ …

ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా ఎంపిక

మంచిర్యాల,ఫిబ్రవరి11(జనం సాక్షి): జిల్లాలోని భీమారం, జైపూర్‌, సీసీసీ నస్పూర్‌ పీఎస్‌లు రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా నిలిచాయి. 2021 ఏడాదికిగాను ఈ అవార్డును దక్కించుకున్నాయి. పోలీస్‌ స్టేషన్ల …

తెలంగాణ బిల్లుపై బండికి అవగాహన ఉందా..

` ఎంపీ వినోద్‌ కుమార్‌ సూటి ప్రశ్న కరీంనగర్‌,ఫిబ్రవరి 10(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం …

దామాషా ప్రకారం బిసిలరు సీట్లు ఇవ్వాలి: విహెచ్‌

పెద్దపల్లి,ఫిబ్రవరి10(జనంసాక్షి): బీసీల దామాషా ప్రకారమే సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు పేర్కొన్నారు. పెద్దపల్లి …

పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆందోళన

అధికారులకు తలనొప్పిగా మారిన లబ్ధిదారుల ఎంపిక సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 10( జనం సాక్షి) సిరిసిల్ల పట్టణంలోని పలు వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక …

వార్డు సభ లోంచి అల్గిగి వెళ్ళిపోయిన కౌన్సిలర్..

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో తమ వార్డుకు తక్కువ అలాట్మెంట్ ఇచ్చారని నిరసిస్తూ …

పే స్కేల్ అమలు కోసం కలెక్టరేట్ ముట్టడించిన వి అర్ ఏ లు.

. రాజన్న సిరిసిల్ల బ్యూరో. పేస్కెల్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ రెవిన్యూ సహాయకుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టదించి ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం త …

ఇంటర్ విద్యార్థులకు గంజాయి సామాజిక దురాచారాలపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు గంజాయి ఇతర సామాజిక దురాచారాలపై అవగాహన కార్యక్రమాన్ని బోయినపల్లి ఎస్ …

జిల్లా విద్యాధికారిఆకస్మిక సందర్శన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రొఫెసర్ రాధా …