కరీంనగర్

మోడీ దిష్టి బొమ్మ దహనం

ఖనిలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక ధిక్కరణ బైక్ ర్యాలీ ప్రధాన చౌరస్తాలో రామగుండం నగర పాలక సంస్థ గాంధీనగర్ శాసన సభ్యుని కార్యాలయం నుంచి బైక్ …

మోడీ వ్యాఖ్యలపై ఆగ్రహంబైక్ ర్యాలీదిష్టి బొమ్మను దగ్ధం

ప్రధాని మోడీ వ్యాఖ్యల పై ఆగ్రహం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై తెరాస ఆగ్రహం వ్యక్తం చేశారు. …

పుట్ట దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం

మంథని, జనంసాక్షి, ఫిబ్రవరి 09 : మంథని-బోయిన్ పేట్ ల మధ్య అభివృద్ధి నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆరు నెలలకాలంలో యుద్ధ ప్రాతిపదికన ముత్యంపాయ కాలువపై …

డబుల్ బెడ్ రూమ్ అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలి సిపిఐ డిమాండ్

సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 9( జనం సాక్షి)సిరిసిల్ల పట్టణం లో డ్రాపద్ధతిలో నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకలు జరిగాయని స్థానిక కౌన్సిలర్ డబ్బులు ఇచ్చిన …

దళితుల జీవితాల్లో వెలుగులు

దళితబంధుతో మారనున్న ఆర్థికస్థితి: మంత్రి కరీంనగర్‌,ఫిబ్రవరి8((జనం సాక్షి)): దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. …

భూ సమస్యలను పరిష్కరించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  

ఇబ్రహీంపట్నం,ఫిబ్రవరి 8 (జనంసాక్షి): ఇబ్రహీంపట్నం నియోజకవవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డిని ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ …

మోడల్ స్కూల్లో కరొన కళకలం

మరిపెడ:ఫిబ్రవరి 08(జనం సాక్షి ):మరిపెడ మోడల్ స్కూల్ లో కరొన కళకాలం సృష్టించిది, పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులకు కరొన రావడం తో తక్షణం స్పందించిన పాఠశాల యాజమాన్యం …

కోడికి 30 రూపాయల టిక్కెట్‌

పెద్దపల్లి,ఫిబ్రవరి8( జనంసాక్షి): మనుషులకు మాత్రమేకాదు..కోడికికూడా టిక్కెట్‌ కొట్టాల్సిందే అంటూ 30 రూపాయలుకట్‌ చేశాడా కండక్టర్‌. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదిమాత్రం నిజం. ఆ బస్‌ కండెక్టర్‌ నిర్వాకం కొందికి …

ఏసీబీకి చిక్కిన ఆసుపత్రి ఉద్యోగి

కరీంనగర్ జనంసాక్షి (ఫిబ్రవరి 8) : కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మెడికల్ బిల్ నిమిత్తం డబ్బులు ఆశించగా సదరు వ్యక్తి ఏసీబీని …

ఈటల రాజేందర్ కు ఆహ్వాన పత్రిక

పాలకవీడు,(జనంసాక్షి): మండల పరిదిలోని  సజ్జాపురం గ్రామంలో  శ్రీ సీతారామాంజనేయ నూతన దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ ను హైదరాబాద్ లోని తన …