కరీంనగర్

ట్రాక్టర్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్

పట్టించుకోని అధికారులు సిరిసిల్ల టౌన్ ఫిబ్రవరి 8( జనంసాక్షి) ట్రాక్టర్ డ్రైవర్ రాష్ డ్రైవింగ్ పట్టించుకోని అధికారులు పట్టణంలో గృహ అవసరాల కోసం ఇచ్చే ఇసుక వే …

దళితబంధు అర్హులకే  ఇవ్వాలి

ఇబ్రహీంపట్నం ,ఫిబ్రవరి 08 ,(జనం సాక్షి ) అర్హత ఉన్న వారికే దళిత బంధు ఇవ్వాలని ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ గ్రామానికి చెందిన హరిజన సంఘ సభ్యులు …

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం

మా పేర్లు ఎందుకు రాలేదు. రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలోని 25,వ వార్డు లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన …

మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణ రావు గారి7 వర్ధంతి

తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా కూడలిలో రాచకొండ కృష్ణ రావు  ఏడవ వర్ధంతి నీ తెలంగాణ బిసి జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది …

గరిడేపల్లి మహిళ మండలి అధ్యక్షురాలు గందే వినోద 

Vijay G <[email protected]> 2:22 PM (59 minutes ago) to me   గరిడేపల్లి,  ఫిబ్రవరి 8 (జనం సాక్షి):  మండలంలోని రామచంద్రపురం, మర్రికుంట గ్రామలలో నూతన మహిళ …

మస్కట్లలో రమాబాయి 125 వ జయంతి

Sunchu Babu <[email protected]> 3:00 PM (16 minutes ago) to me   ముస్తాబాద్ విప్లవరి 8 జనం సాక్షి మస్కట్లో అంబేద్కర్ మహిళా సేవా సమితి అధ్యక్షులు …

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

జగిత్యాల,ఫిబ్రవరి8  (జనం సాక్షి) : ప్రతి ఇంటికీ నీరివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ఆదేశించారు. మిషన్‌ భగీరథ …

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8 (జనం సాక్షి) : 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్టాల్ర నుంచి కొనుగోలు చేస్తున్నామనీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ …

ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించాలి…..

తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్…… కరీంనగర్ రూరల్/జనంసాక్షి ;—– తెలంగాణ రాష్ట్రం లో తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించి …

నేడు జిల్లాలో వసంతపంచమి వేడుకలు

పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కరీంనగర్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి ): చదువుల తల్లి, సంగీత సాహిత్యాల అభినేత్రి సరస్వతీదేవికి ప్రీతికరమైన మాఘశుక్ల పంచమిని మంగళవారం వసంత పంచమిగా జరుపుకోనున్నారు. సరస్వతీ …