కరీంనగర్

ఎన్టీపిసి బూడిదపై కేంద్రానికి ఎంపి వివరణ

తక్షణ  చర్యలు తీసుకోవాలని వినతి పెద్దపల్లి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):  ఎన్టీపీసీ సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న పెద్దపల్లి జిల్లాలోని కుందన్‌పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని …

జనంసాక్షి ఎఫెక్ట్

రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నాం అనే వార్తకి స్పందన రోడ్డు పనులు ప్రారంభం.. మల్హర్,జనంసాక్షి మల్హర్ మండలోని బిసి కాలనిలో 4వ వార్డ్ 5వ వార్డ్ ప్రజలు …

ఎన్టీపిసి బూడితతో ప్రజలకు అనారోగ్యంకలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి, ఫిబ్రవరి21 జ‌నంసాక్షి :  దేశానికి వెలుగులను ప్రసాదించే ఎన్టీపీసీ రామగుండం నియోజకవర్గం లోని కుందనపల్లి ప్రాంత ప్రజల జీవితాల్లో బూడిద కొడుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ …

సీఎం కేసీఆర్‌ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం

కరీంనగర్‌: నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు …

ఇగురం లేని ఇంటి నెంబర్ల కేటాయింపు…

` ఐదు సంవత్సరాలవుతున్నా ఆన్‌లైన్‌లో రావట్లే ` విలీన గ్రామాలపై మున్సిపల్‌ పట్టింపేది…?` ఇంటి నెంబర్ల మార్పిడిపై పట్టించుకోని కౌన్సిలర్లు జనంసాక్షి, సిరిసిల్లటౌన్‌ : సిరిసిల్ల పట్టణంలో …

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న‌కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

మెట్ పల్లి జనంసాక్షి న్యూస్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సూర్యోదయ హైస్కూల్లో పూర్వ విద్యార్థి అయినా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారు తాను …

కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకొని బోయిన్ పల్లి మండలం టీఆర్ఎస్ పార్టీ …

అనుమాన స్పద స్థితిలో యువకుని మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుంద్రపల్లి కి చెందిన కుడుదుల ప్రజ్వల్ 25 సంవత్సారాల యువకుడు దుంద్రపల్లి లోని చెరువులో అనుమాన స్పద స్థితిలో శవమై …

నిజాయితీకి నిలువుట్టా అద్దం జనం సాక్షి

ముస్తాబాద్ .ఫిబ్రవరి 14 .జనసాక్షి మానవీయ విలువలతో కథలను అందిస్తూ .ప్రజల సమస్యలపై నిజానికి నిలువుటద్దంలా. జనం సాక్షి పనిచేస్తోందని .మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ .మంత్రి …

అఖిల కు రూ. 10,000 ఆర్థిక సాయం చేసిన ఆకుల సదయ్య

జనం సాక్షి కథనానికి స్పందన… మంథని, ఫిబ్రవరి 13, ( జనం సాక్షి ): పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు …