కరీంనగర్

12 నుంచి నిరవధిక సమ్మె

కరీంనగర్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికులు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఒప్పంద …

సూర్యచంద్రులున్నంత వరకూ టీడీపీ ఉంటుంది – రేవంత్‌

కరీంనగర్‌ ( మార్చి 3) : సూర్యచంద్రులు ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం పక్కనే అమరులకు …

ప్రమాదకర మూలమలుపు వద్ద చెట్ల తొలగింపు

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): సైదాపూర్‌, దుద్దెనపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి మూలమలుపునకు ఇరువైపుల గల చెట్లను పోలీసుశాఖ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ మూలమలుపు వద్ద చెట్లు పెరగడంతో రహదారి …

నాణ్యత సంఘాల సదస్సు ప్రారంభం

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): జ్యోతినగర్‌ ఎన్టీపీసీ పరిసర గ్రామాలకు సంబంధించిన నాణ్యత సంఘాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. జ్యోతినగర్‌ సవిూపంలో 8 గ్రామాలకు సంబంధించిన సంఘాల సభ్యులు తమ పరిసరాల్లోని …

దొరల పాలనలో సామాన్యులకు కష్టాలు: మోత్కుపల్లి

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఏ పార్టీ అయిన ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ధనిక వర్గాలకు పెద్ద పీట …

తెలంగాణ అభివృద్ది, హైదరాబాద్‌ ఖ్యాతి టిడిపి కృషే

తెలంగాణలో పార్టీ నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛ సమస్యలను కలసి చర్చించుకుందామని పిలుపు కరీంనగర్‌ సభలో చంద్రబాబు కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రాంత అభివృద్ది, హైదారబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి, చివరకు …

అమరవీరుల సమస్యలు పట్టించుకోరి కెసిఆర్‌: రేవంత్‌

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రజలకు భరోసా కల్పించేందుకే టిడిపి అధినేత చంద్రబాబు వచ్చారని తెలంగాణ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపుర్‌ సభలో మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో 1200 …

రాష్ట్రం మోసాల తెలంగాణగా మారింది: రమేశ్‌ రాథోడ్‌

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి):  చంద్రబాబు వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్‌ వల్ల అది మోసాల తెలంగాణగా మారిందని టిడిపి ఆదిలాబాద్‌  నేత రమేశ్‌ రాథోడ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా …

పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : డీఈవో

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): జిల్లాలో టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాధికారి  లింగయ్య అన్నారు. సెంటర్లను గుర్తించి అక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఆయా సెంటర్ల …

ఖరీఫ్‌లోపు కాలువల ఆధునీకరణ

కరీంనగర్‌,మార్చి3(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోళ్లవాగు, బొల్లి చెరువు ఆధునికీకరణ పనులకు సంబంధించి హావిూ ఇచ్చారని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల సర్వే …