కరీంనగర్: జిల్లాలోని గోదావరిఖని సంతోష్నగర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు కుమారుడితో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. …
కరీంనగర్, మార్చి 20: జిల్లాలోని గోదావరిఖని 8వ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న …
బొగ్గు ఉత్పత్తుల్లో సింగరేణి వార్షిక లక్ష్యాల దిశగా ఉరకలు వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) మరో 15 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే 48.85 మిలియన్ …
ప్రియుడు మోసగించాడని ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన మౌనిక, చందు ప్రేమించుకున్నారు. ఐతే చందు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో …
కరీంనగర్: బీసీలకు అన్యాయం చేస్తే పోరాటం తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీసీల జనాభా 52శాతం ఉంటే బడ్జెట్లో 2శాతం నిధులు కేటాయించారని అన్నారు. …
కరీంనగర్: నిద్ర పోతున్న ఇంటర్ విద్యార్థిని పాముకాటు వేయడంతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగిర్తి గ్రామంలో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. …
కరీంనగర్: జిల్లాలోని భీమదేవర పల్లిలో నకిలీ పాసుపుస్తకాల తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పాసు పుస్తకాల తయారు చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన …
కరీంనగర్: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని స్వల్ప ప్రమాదం జరిగింది. అన్నదాన సత్రంలో బియ్యాన్ని ఉడికించే బాయిలర్ పేలి… ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి …
కరీంనగర్,మార్చి9(జనంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికులు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 12 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఒప్పంద …