కరీంనగర్

కస్తూర్బా పాఠశాలను తనిఖీచేసిన పీవో

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సైదాపూర్‌ మండలం ఆకునూరు గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి నర్సింహ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మధ్యాహ్నభోజనం …

నేటి నుంచి ధర్మపురి నారసింహుని బ్ర¬్మత్సవాలు

విద్యుద్దీపాలంకరణలు, గోదావరి తీరంలో ఏర్పాట్లు పూర్తి కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పాటు తరవాత యాదగిరి నృసింహస్వామి బ్ర¬్మత్సవాలు ముగింపునకు చేరుకున్న దశలో అంతే ప్రాశస్త్యం ఉన్న ధర్మపురి నారసింహుని …

2న సీఎం పర్యటనకు ఏర్పాట్లు

కరీంనగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. రాయికల్‌లో చినజీయర్‌ స్వామి ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ …

కార్యకర్తల కోసం మరోసారి తుపాకీ పడతా: రేవంత్‌

కరీంనగర్‌ (జ‌నంసాక్షి) : టీడీపీ కార్యకర్తలను కాపాడుకునేందుకు అవసరమైతే మరోసారి తుపాకీ పడతానని రేవంత్‌రెడ్డి అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 …

అభివృద్ధి పనులకు మంత్రి భూమిపూజ

కరీంనగర్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : కోరుట్ల మండలం వెంకటాపూర్‌, మాదాపూర్‌, చిన్నమెట్‌పల్లి, సంగెం గ్రామాల్లో రూ.4.5కోట్లతో, మోహన్‌రావుపేట గ్రామంలో 33/11 కేవీ ఉపకేంద్రం నిర్మాణాలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి …

ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదం

నూటికి నూరుశాతం పన్ను వూళ్లకు చైతన్యం సిరిసిల్ల ఆదర్శ నియోజకవర్గంల మంత్రి కెటిఆర్‌ కృషి కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : ప్రజల పన్నులు ప్రజా పనులకే అన్న నినాదంతో …

తెలంగాణ బిల్లు ఆమోదానికి ఏడాది

జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది శుక్రవారం సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీకి కృతజ్ఞతగా …

సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాబిషేకం

కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పోంది సంవత్సరం పూర్తైన సందర్బంగా కరీంనగర్‌లో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంది. సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్‌ …

జిలిటెన్‌ స్టిక్స్‌ పేలి ఇద్దరికి గాయాలు

కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిలెటిన్‌ స్టిక్స్‌ పేలి ఇద్దరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడిన సంఘటన కరీంనగర్‌లో జరిగింది. అండర్‌ గ్రౌడ్‌ డ్రైనేజి పనులు చేస్తుండగా జిలెటిన్‌ …

మలివిడత బాబు తెలంగాణ పర్యటనపై కసరత్తు

కరీంనగర్‌/మెదక్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : వరంగల్‌ పర్యటన తరవాత చంద్రబాబు నాయుడి తరవాత పర్యటన కరీంనగర్‌లో మార్చి 3నఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరీంనగర్‌ జిల్లాలో …