కరీంనగర్
సురారం గ్రామంలో ఎక్సైజ్శాఖ దాడులు
ఎలకతుర్తి: మండలంలోని సూరారం గ్రామంలో సోమవారం హుస్నాబాద్ ఎక్పైజ్శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పటు దుకాణాల్లో మద్యం సీసాలను పగులగోట్టారు.
లాభాల్లో వాట చెల్లించాలని నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన
కరీంనగర్: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బొగ్గుగనుల్లో పనిచేసే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్.ఎం.ఎస్ ఆధ్వర్యంలో చేపట్టారు
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు