కరీంనగర్

నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధకారులపై వేటు

  కరీంనగర్‌: నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ వేటు వేసి మరి కొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. …

పరీక్ష బహిష్కరణ

  ఎలకతుర్తి: మండలంలోని ఒల్బాపూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడు లేకపోవటంతో ప్రస్తుతం జరుగుతున్న త్రైమాసికి పరీక్షలను పదో తరగతి విద్యార్థులు బహిష్కరించారు. మంజూల …

ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా గిరిజనుల ధర్నా

  మల్లాపూర్‌ : ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా గిరిజనులకు కేటాయించిన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంతో జాప్యాన్ని నిరసిస్తూ గిరిజనులు తాహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. …

సురారం గ్రామంలో ఎక్సైజ్‌శాఖ దాడులు

  ఎలకతుర్తి: మండలంలోని సూరారం గ్రామంలో సోమవారం హుస్నాబాద్‌ ఎక్పైజ్‌శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పటు దుకాణాల్లో మద్యం సీసాలను పగులగోట్టారు.

40టన్నుల బొగ్గు స్వాధీనం

  గోదావరిఖని: రామగుండం మండలంలోని ఎలకపల్లి సమీపంలో ఉన్న డ్యాం వద్ద ఒక వ్యక్తి నుంచి 40టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బొగ్గుతోపాటు …

లాభాల్లో వాట చెల్లించాలని నల్లబ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన

కరీంనగర్‌: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బొగ్గుగనుల్లో పనిచేసే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. హెచ్‌.ఎం.ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టారు

ఉరివేసుకుని సింగరేణి కార్మికుని అత్మహత్య

  గోదావరిఖని : పట్టణంలోని తిలక్‌నగర్‌కి చెందిన సింగరేణి కార్మికుడు దువ్వాసి కోండయ్య (50) ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఏరియా వర్క్‌షాపులో పనిచేసే కోండయ్య గత …

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు గొరిటాల మురళి (48) ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా విద్యుత్‌ కోతలు తీవ్రం …

క్వార్డర్‌ల కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న హెచ్‌. ఎం. ఎన్‌

  గోదావరి ఖని : సింగరేణి అర్‌ జీ 1 క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకోంది. కార్మికులకు కేటాయించేందుకు నిర్వహించిన క్వార్టర్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలిపివేయాలని హెచ్‌. …

పురుగుల మందు తాగి రైతు అత్మహత్య

గోదావరిఖని(పట్టణం) : రామగుండం మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయిన శ్రీనివాస్‌ (30) అనే రైతు అత్మహత్యకు పాల్పడ్డాడు. తన పోలంలోని వ్యవసాయ పంపుసెట్టు మోటారు కాలిపోవడంతో …