కరీంనగర్

పిడుగుపాటుకు 48 మేకలు మృతి

  మహదేవపూర్‌ మండలంలోని పంకెన గ్రామంలో పిడుగుపాటుకు 48 మేకలు మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ. 1.50 లక్షలు నష్టం వాటిలినట్లు రాపెల్లి కోటకు …

తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం

సిరిసిల్ల మండలం జిల్లెల్లలో విషాదం సిరిసిల్ల, అక్టోబర్‌ 3 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పద్ధతి మరో తెలంగాణ బిడ్డ కలత చెందేలా …

ధర్మపురిలో భారీవర్షం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలో మంగళవారం ఉదయం కురిసిన కుండపోత వర్షంతో తిమ్మపూర్‌ గ్రామంలోని ఎస్సీ కాలనీలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆహారపదార్ధాలు ఇతర …

సిరిసిల్లలో ఇల్లు కూలి ఇరువురికి తీవ్ర గాయాలు

కరీంనగర్‌: సిరిసిల్లలో ఉదయం నుంచి కురస్తున్న వర్షానికి పత్తిపాక వీధిలోకి కోత్వాల్‌ లక్ష్మవ్వ ఇల్లు కూలి ఇంటిలో ఉన్న భారతవ్వ, లక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ప్రాంతీయాస్పత్రికి …

పెద్దపల్లిలో ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు

కరీంనగర్‌: పెద్దపల్లిలో మహాత్మగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పార్టీల నాయకులు గాంధీ విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసవీ క్లబ్‌ వనిత …

సిరిసిల్లలో తెలంగాణవాదుల అరెస్టు

సిరిసిల్ల:వేములవాడ , జగిత్యాల, ధర్మపురి, సారంగపూర్‌లనుంచి తెలంగాణ మార్చ్‌కు వెళుతున్న తెలంగాణ మజ్జూర్‌ యూనియన్‌కు చెందిన 150 మందిని పోలిసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం వీరిని …

ఆల్ఫోర్స్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని భగత్‌ నగర్‌లోగల  ఆల్ఫోర్స్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న  మూల వినిత(17)   ఉరివేసుకోని  ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.  …

రేచపల్లిలో డెంగీతో యువకుడు మృతి

సారంగపూర్‌ : మండలంలోని రేచపల్లి పరిధిలోని లచ్చనాయక్‌ గిరిజన తండాలో డెంగీతో ఓ యువకుడు మృతి చెందాడు గత వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్న తండాకు చెందిన …

ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సిరిసిల్లకు తరలింపు

కరీంనగర్‌: నిజామాబాద్‌ జిల్లాలో అరెస్టు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట …

గణపతిహోమంలో పాల్గోన్న మంత్రి శ్రీధర్‌బాబు

మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట హనుమాన్‌ అలయంలో నిర్వహించిన గణపతిహమంలో  మంత్రి శ్రీదర్‌బాబు పాల్గోన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. మహలక్ష్మి అలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. …