కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివెత

పెగడపల్లి : మండలంలో బతికపల్లి గ్రామంలోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఈరోజు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో …

అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

పెగడపల్లి: మండలంలోని బతికపల్లి గ్రామంలోని వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న 2ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేశార

ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

కరీంనగర్‌: రామగుండ్‌ంలోని బసంత్‌నగర్‌ కేశవరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో దత్తత గ్రామాల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఫ్యాక్టరీ జాయింట్‌ ప్రెసిడెంట్‌ కపాడియా శనివారం ప్రారంభించారు. …

ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మహిళ మృతి-వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువుల ఆందోళన

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినది. వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువులు ఆసుపత్రి సిబ్బంది పై దాడికి దిగారు. …

ఆసుపత్రి సిబ్బందిపై దాడి

కరీంనగర్‌: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగారు. ఆసుపత్రిలోని …

పాడైన 24మోటార్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : లోవోల్టేజీ వల్ల 24 మోటార్లు పాడైపోయాయని గంగాధర మండలం రైతులు ఆందోళనకు దిగారు. చేతికి వచ్చిన పంట లోఓల్టేజీ వల్ల పంట …

నిధులు మంజూరు చేయండి

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 :ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లోని రోడ్లు గుంటలమయంగా మారాయని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలంలోని గుంజపడుగు గ్రామంలో …

140మందికి డెంగ్యూ

కరీంనగర్‌, అక్టోబర్‌ 5 : జిల్లాలో డెంగ్యూ వ్యాధిన బారిన 140మంది పడినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల డెంగ్యూ ప్రబలిందని వారు తెలిపారు. …

ఎన్టీపీసీ 4వ యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: కరీంనగర్‌ ఎన్టీపీసీ 4వ యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది.500 మెగా వాట్ల విద్యుతుత్పత్తికి అంతరాయం వాటిల్లింది.

చికిత్స పోందుతూ మహిళ మృతి-డాక్టర్ల నిర్లక్షమే కారణమంటూ ఆందోళన

గోదావరిఖని: డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతి చెందిందని వనం కనకయ్య అనే కార్మికుడు సింగరేణి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే సరైన వైద్యం అందించకుండా డాక్టర్లు …