కరీంనగర్

కరీంనగర్‌ బంద్‌కు బీజేపీ పిలుపు

కరీంనగర్‌: రోడ్డు వెడల్పులో భాగంగా అధికారుల తీరును నిరసిస్తూ నేడు కరీంనగర్‌ బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది పోలీసులు భారీగా మోహరించారు. వివరాల్లోకి …

తెలంగాణ సాధనకోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలి:నాగం

మంచిర్యాల: తెలంగాణ సాధన కోసం రాజకీయ నాయకులు సంఘటితం కావాలని తెలంగాణ నగర సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే నాయకులను గ్రామ …

తెలంగాణ మార్చ్‌కు ‘మహిళదండు కదలాలి’

కరీంనగర్‌:  సెప్టెంబర్‌ 3న జరిగే తెలంగాణ మార్చ్‌కు మహిళదండు కదలాలని  మహిళలకు పిలుపినిచ్చారు జిల్లా జేఏసీ చైర్మన్‌ సుంకే యశోద అన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా  తెలంగాణ …

ఈ నెల 27న నగర బీజేపీ బంద్‌ పిలుపును పాటించకండి: కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: ఈ నెల 27న  నగర బీజేపీ బంద్‌ను పాటించకండి టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం నాయకులు పిలుపినిచ్చారు. హిందూ ముస్లీం మధ్య ఐక్యత చెడగొట్టడానికి కొంత మంది …

బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలి

కరీంనగర్‌:  బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ బీడి కార్మికుల సంక్షేమనిధిలో ఉద్యొగుల …

భూతగాదాలతో అన్నను చంపిన తమ్ముడు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో విషాదం చోటు చేసుకుంది. భూతగాదాలతో అన్నను తమ్ముడు చంపేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని …

రామగుండంలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌: రామగుండం ఎన్టిపీసీ ఐదవ యూనిట్‌ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు …

పశువైద్యశాలలో చోరీ.. కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లిన దొంగలు

హూస్నాబాద్‌: హూస్నాబాద్‌ పట్టణంలోని పశువైద్యశాలలో తాళాలు పగలగొట్టి కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లారు. చోరీ అయిన సామగ్రి విలువ రూ.50 వేల పైన ఉంటుందని పశువైద్యశాల సహయ సంచాలకులు …

ఈ నెల 25న కరీంనగర్‌కు క్రిష్ణయ్య రాక

కరీంనగర్‌: ఎపీఎస్‌ ఆర్‌టీసీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన భహిరంగా సభకు ముఖ్యఅతిధిగా  బీసీ సంక్షమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  క్రిష్ణయ్య హజరుకానున్నారు.   భహిరంగాసభ ఈ నెల …

స్థానిక సమస్యలపై నగరపాలక కార్యలయం ముందు టీడీపీ ధర్నా

కరీంనగర్‌: జిల్లా నగరపాలకు సంస్థ కార్యలయాన్ని ఈ రోజు టీడీపీ నాయకులు ముట్టడించారు. నగరంలోని రోడ్లు మురికి కాలువలు, సెంట్రల్‌ డ్రైనేజి సిస్టం నిర్మాణ క్రమంలో చెడిపోయినాయని …