కరీంనగర్
ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమె చెల్లించాలి
రేంగొండ :సింగరేణి ఉద్యోగులకు ఫీజు రీయింబస్ మెంట్ను ప్రభుత్వమే భరించాలి టీఅర్ఎన్వీ ఆద్వర్యంలో విధ్యార్థులు ఈ రోజు రాస్తారోకో చేపట్టారు.ముందుగా టీఅర్ఎన్వీ నాయకుల అద్వర్యంలో మండల కేంద్రంలో
కొహెడలో ఎరువుల పంపిణీ కిక్కిరిసిన రైతులు
కరీంనగర్: మండల కేంద్రంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. 1000 బస్తాల ఎరువులు కేటాయించారు. ఇక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వనున్నారు.
చిగురు మామిడిలో పాముకాటుతో యువకుడి మృతి
కరీంనగర్: చిగురుమామిడి మండలంలో ఏల్పుల శ్రీనివాస్ ఇంట్లోనుండి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా సాము కాటుకు గురయ్యాడు.
తాజావార్తలు
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్కార్డులకూ ఎసరు..
- మరిన్ని వార్తలు