కరీంనగర్
మత్స్యకారుల వలలో చిక్కి కొండ చిలువ మృతి
కరీంనగర్: మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరిలో జాలర్ల వలకు కొండ చిలువ చిక్కింది. అయితే కొద్ది సేపటి క్రితమే మృతి చెందినది.
కానిపర్తిలో విద్యుత్ ట్రాన్స్పార్మర్లను ద్వసంచేసి కాపర్వైరు-అపహరణ
కరీంనగర్: కమలాపూర్ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.
90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు
గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.
భారీ వర్షానికి గంగాధరలో కూలిన ఇళ్లు-500ఎకరాల పంట మునక
కరీంనగర్: గంగాధరలో భారీ వర్షం కారణంగా సిమత్నగర్, తాడిజర్రి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి 500ఎకరాల్లో పంటలు మునిగి పోయాయి.
రామగుండంలో భారీ వర్షం-జలమయమైన లోతట్టు ప్రాంతాలు
కరీంనగర్:రామగుండంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్యోతినగర్ సయీపంలోని రామయ్యపల్లి, అన్నపూర్ణకాలనీ, న్యూకోరట్పల్లి, మల్కాపూర్, గోదావరిఖనిలోని సీతానగర్,అశోక్నగర్ ప్రాంతాల్లోకి నీరు చేరింది.
వర్షంతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
రామగుండం: భారీ వర్షం కారణంగా రామగుండం- 3,ఓసీపీ -1,2 గనుల్లోకి నీరు చేరింది. దీంతో 15 వేల టన్నుట బొగ్గు ఉత్పత్తి నలిచిపోయిందని అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు