కరీంనగర్

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ ఐదో యూనిట్లోసాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు మరమ్మతు పనులు …

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మెగా కార్యక్రమం

కరీంనగర్‌:(టౌన్‌) లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థినీలకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మీతసభర్వాత్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణా ప్రాంతాల్లో రెండు …

ఉన్నత విద్యా పేద విద్యార్థికి కలగానే మిగులుతుంది

కరీంనగర్‌:(టౌన్‌) ఈ రోజు ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ కరీంనగర్‌ జిల్లా ప్రతినిధుల సమావేశం నగరంలటోని ఫిలింభవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్‌బీ రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ …

సీమాంధ్ర నాయకులు విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఆంధ్రకు తరలించటం వల్లే కరెంట్‌ కష్టాలు

కరీంనగర్‌:(టౌన్‌) ఆంధ్ర నాయకులు  విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఆంధ్రకు తరలించటం వల్లనే తెలంగాణలో కరెంట్‌ కష్టాలు అనుభవిస్తున్నామని తెలంగాణ విద్యావంతుల వేధిక రాష్ట్ర కన్వీనర్‌ రఘు అన్నారు. రాష్ట్రంలో …

తెలంగాణ మార్చ్‌కి సంపూర్ణ మద్దతు

కరీంనగర్‌:(టౌన్‌)  తెలంగాణ మార్చ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జిల్లా బిజినెస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చిట్టిమల్ల శ్రీనివాస్‌ తెలిపారు. వస్త్ర, వ్యాపార, వాణిజ్య, గుమాస్తాల సంఘం …

తెలంగాణ మార్చ్‌ విజయవంతంతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి: కొదండరాం

కరీంనగర్‌:(టౌన్‌)  కరీంనగర్‌లో జేఏసీ చైర్మన్‌ కొదాండరాం మాట్లాడుతూ వచ్చిన తెలంగాణ ప్రకటనను ఆధ్ర నాయకులు అడ్డుకున్నారని. తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకుల మౌనం వల్లనే తెలంగాణ ప్రకటన వెనక్కి …

ఏసీబీ వలలో చిక్కిన పెద్ద అవినీతి చేప

కరీంనగర్‌: జిల్లాలో అవినీతి చేప ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కింది. కోరుట్ల టౌన్‌ ప్లానింగ్‌ అఫిసర్‌గా పనిచేస్తున్న రాజు ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.30వేలు లంచం …

రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు …

నేత కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌: ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక  ఓ నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పిడ్డాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీనరసయ్య అనే నేత కార్మికుడు కూతురు పెళ్లి నిమిత్తం …

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కొత్తపల్లి బీడీ కాలనీలో వివాహిత టి.మానస(23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటిలో ఉరివేసినట్లు ఆనవాళ్లు కన్పించాయని, మృతురాలి భర్త రమేష్‌ …