Main

అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న …

త్వరలోనే అందుబాటులోకి ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పేదలకు రెండు పడక గదుల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యయప్రయాసల కోర్చి విజయవంతంగా నిర్మిస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే …

అడవులకు రక్షణగా పోడు రైతులు నిలవాలి

ఉద్యాన పంటలతో లాభాలు గడించాలి: కోరం ఖమ్మం,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  ఇక నుంచి ఏజెన్సీ రైతులెవరూ అడవిని నరకొద్దని, సంరక్షణకు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య  …

ఎసిబి వలలో విఆర్వో

ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మరో లంచగొండి అధికారి ఎసిబికి చిక్కాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కలకోడ గ్రామ వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. పట్టా పాసుపుస్తకం కోసం రూ. ఐదు …

మహిళలకు రక్షణగా నిలుస్తున్న షీ టీమ్స్‌

మోసగాళ్లకు చెక్‌ పెడుతూ బాధితులకు అండగా  భరోసా ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కవ మంది మోసపోతున్నారని  షీ టీమ్స్‌ కేసులను బట్టి తెలుస్తోంది. ఆకతాయి చేష్టలు, …

నల్లబెల్లం స్థానే తెల్లబెల్లం

నాటుసారా తయారీలో ఆరితేరిన వ్యాపారులు ఖమ్మం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న నల్లబెల్లంను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతో వీరి కన్ను తెల్లబెల్లంపై పడింది. ఇప్పుడు దీంతో దందా సాగిస్తున్నట్లు సమాచారం. …

గోదావరిలో అడుగంటిన నీరు

పట్టణ ప్రజలకు మంచినీటిపై ఆందోళన ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన అధికారులు భద్రాద్రికొత్తగూడెం,జనవరి31(జ‌నంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. దీంతో పట్టణ నమంచినీటి సరఫరాకు అప్పుడే ఇక్కట్లుమొదలయ్యాయి. …

ముగిసిన మూడోదశ ప్రచారం

గ్రామాల్లో జోరుగా ఎన్నికల ¬రు ఖర్చుకు వెనకాడకుండా పోటీ ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ మూడో దశ ఎన్నికల ప్రచారం సోమవారం సాయత్రం ముగియనుండడంతో జోఉగా ప్రచారం చేపట్టారు. …

గిరిజన పోడు రైతులను ఆదుకోవాలి

ఖమ్మం,జనవరి28(జ‌నంసాక్షి): దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం లాక్కున్నారని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య …

పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు

ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ …