ఖమ్మం

దిశనిర్దేశం లోపించిన పునాది

ఖమ్మం, జూలై 10 : గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థుల నైపుణాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పునాది కార్యక్రమం అమలులో దిశనిర్దేశం లోపించాయని ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామాచారి …

ఈ రోజు కలెక్టరేట్‌ ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కృష్ణాడెల్టాకు నీరు విడుదలను నిరసిస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ ముందు ఈ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్ర …

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం, జూలై 7 : జిల్లాలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై బహిరంగ చర్చకు సిద్ధమని, కాంగ్రెస్‌ నాయకులు కూడా అందుకు సిద్ధం కావాలని టిడిపి నేతలు నాగచంద్రారెడ్డి …

కాల్‌లెటర్‌ ఆలస్యంతో నిరుద్యోగి విలవిల

ఖమ్మం, జూలై 7 : సకాలంలో అందాల్సిన కాల్‌లెటర్‌ అందకపోవడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని ఒక నిరుద్యోగ యువకుడు కె.రవి వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. …

కటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : జిల్లాలోని కేటీపీఎస్‌ 5,8వ యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం తలెత్తడంతో  240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం  కలిగింది.

రూ.71 కోట్లతో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.71 కోట్లతో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం ద్వారా చర్యలు చేపట్టనున్నామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ జగన్మోహన్‌ …

అతిథి ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలో విద్యా సంవత్సరానికి సంబంధించి అతిథి (గెస్ట్‌) ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నట్లు గురుకుల పాఠశాలల …

10వ తరగతి తప్పిన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): పదవ తరగతి తప్పి ఖాళీగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రగతివైపు మళ్లిస్తామని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, …

డిఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): డిఎస్సీ ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థులు ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి …

జిల్లాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో కొత్తగా 25 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌విఎం ఎపిఓ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన …

తాజావార్తలు