ఖమ్మం

ఏఆర్‌ కానిస్టేబల్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. రమేష్‌ అనే కాని స్టేబుల్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. …

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ త్రీవ సంక్షోభం కూరుకుపోయిందని, అధికార ప్రతిపక్షలు రెండు కుదేలైపోయాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ పేర్కున్నారు.ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ..సాంప్రదాయ పార్టీలన్నీ …

తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నాం:లోక్‌సత్తా

ఖమ్మం:  మెజారిటీ ప్రజలు తెలంగాణను కోరుతున్నారు కాబాట్టీ మేము కూడా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నామని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారయణ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో …

ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలి

ఖమ్మం: ఎక్సైజ్‌ చట్టాన్ని పూర్తిగా సవరించాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విలేకరులతో మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేసే బాద్యత పోలీస్‌, ఎక్సైజ్‌లతో పాటు గ్రామ …

ఎసిబి మళ్లీ దూకుడు

ఖమ్మం, జూన్‌ 30 : మద్యం దుకాణాలకు 30వ తేదీతో పాత లైసెన్స్‌ గడువు ముగియడంతో కొత్త లైసెన్సులు కేటాయించేందుకు లాటరీ పద్ధతిన ఎక్సైజ్‌ శాఖ పూర్తి …

వసతిగృహం విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఖమ్మం, జూన్‌ 30 : సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్సీ) వసతిగృహాల్లో చదువుకునే 9,10 తరగతి విద్యార్థులకు కేంద్రప్రభుత్వం నూతనంగా ఉపకార వేతన పథకాన్ని ప్రవేశపెట్టిందని అశ్వరావుపేట …

ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి …

ఖమ్మం జిల్లాలో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 8, 11 రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 620 మెగావాట్ల …

కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.

వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు

ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.