ఖమ్మం
నిరసన ప్రదర్శన
ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
120మెగ వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: కేటీపీఎస్ 6వ యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
కొనసాగుతున్న బంద్
ఇల్లెందు: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా ఇల్లెందులో బంద్ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.
తాజావార్తలు
- ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలి.
- 108 కళశములతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి క్షిరాభిషేకం
- జగత్పల్లిలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన
- అంగన్వాడి కేంద్రంలో సామూహిక అన్నప్రాసన
- 35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
- అభివృద్ధి పథంలో 13వ వార్డును ముందుకు తీసుకెళ్తా
- నిర్భయంగా.. ముక్కుసూటి గా ధర్మ శాస్త్రాలను మంచి ప్రవచనాలు చెప్పే వ్యక్తి డాక్టర్ గరికిపాటి
- శివాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టా హోమ పూజా క్రతువులు
- జర్నలిస్టుల భద్రతకు హెల్మెట్ రక్ష జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
- బిఆర్ఎస్ నేతల బుద్ది మందగిపు మాటలు
- మరిన్ని వార్తలు




