ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- కాంగ్రెసొచ్చింది: క్యూలైన్లు తెచ్చింది
- కాంగ్రెసొచ్చింది : క్యూలైన్లు తెచ్చింది
- డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి
- నాడు కేసీఆర్ యూరియా తెప్పించారిలా
- 1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్
- అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్
- అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్
- రష్యాతో చమురు వాణిజ్యంలో భారత సంపన్నులే లాభపడుతున్నారు
- ఢల్లీి సీఎంపై దుండగుడి అనూహ్యదాడి
- ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్
- మరిన్ని వార్తలు