ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
విద్యావలంటీర్లకు ముఖాముఖీ
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
తాజావార్తలు
- సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్పై నిషేధం!
- తల నరికి.. కాలితో తన్ని.. చెత్త కుప్పలో పడేసి!
- ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం
- తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి
- యువతులు ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి : ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్
- నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్
- రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు
- నేపాల్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్
- యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది
- వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు
- మరిన్ని వార్తలు