ఖమ్మం

ఖమ్మం జిల్లాలో 620 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 8, 11 రెండు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 620 మెగావాట్ల …

కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.

వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు

ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.

కేటీపీఎస్‌లో ప్రమాదం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం కేటీపీఎస్‌ పాతకర్మాగారంలోని  ‘ఎ’ స్టేషన్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై …

ఆర్టీసీ డ్రైవర్టకు శిక్షణ ఆర్టీఓ

ఖమ్మం వైరారోడ్డు. జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ రవాణా శాఖా ఆధికారి డాక్టర్‌ సుందర్‌ తెలిపారు. రవాణా శాఖ ఆద్వర్యంలో జూన్‌ …

విద్యావలంటీర్లకు ముఖాముఖీ

ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు  శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.

అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం:భద్రాచలం మండలంలో త్వరలో ప్రారంభంకానున్న డీఎడ్‌ కళాశాలలో అధ్యాపకుల పోస్తులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.ప్రిన్సిపల్‌ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. …

రామాలయ దర్శన వేళలు

ఖమ్మం : ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు,7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి …

ఏసీబీ నోటీసులు సమంజసం కాదు

ఖమ్మం:ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఉద్యమపార్టీల నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని  సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి పోతురంగారావు చెప్పారు.జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా …

విద్యావలంటీర్ల దరఖాస్తుల పరిశీలన

ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ …