ఖమ్మం
నిరసన ప్రదర్శన
ఖమ్మం: పీఆర్శిని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగులు శనివారం ఖమ్మంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
120మెగ వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: కేటీపీఎస్ 6వ యూనిట్లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 12మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పాడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
కొనసాగుతున్న బంద్
ఇల్లెందు: డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా ఇల్లెందులో బంద్ కొనసాగుతొంది. టీడీపీ వామపక్షాలు, న్యూడెమోక్రసీ నాయకులు బంద్లో పాల్గొని వాహనాలను అడ్డుకుంటున్నారు.
తాజావార్తలు
- ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలి
- రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ పనుల పరిశీలన
- హయత్నగర్లో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
- చల్లగరిగలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం..
- ఘనంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
- స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి
- స్టేట్ బ్యాంక్ సిబ్బంది మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ..
- మానవత్వం మంట కలిసింది…. కన్న తల్లికి బిడ్డ భారమైంది
- తెలంగాణ సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
- హబ్సిగూడ సీఎస్ఐఆర్–ఎన్జీఆర్ఐలో భూశాస్త్ర సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ
- మరిన్ని వార్తలు




