ఖమ్మం

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్

మునగాల, సెప్టెంబర్ 01(జనంసాక్షి): పెయింటర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెయిoటర్ కార్మికుల నూతన మండల …

ఉద్యోగుల పాలిట శాపామాయే సి పి యస్ విధానం

ప్రభుత్వ ఉపాధ్యాయులు సెప్టెంబర్ 1న చీకటి దినం గా పాటించాలి టి సి పి యస్ ఈ ఏ…పసుల శంకర్ మాహాదేవపూర్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి) మాహాదేవపూర్ …

ఘనంగా ప్రారంభమైన గణనాథుని రెండవ రోజు పూజలు

శంకరా పట్నం సెప్టెంబర్ 1(జనంసాక్షి) : వినాయక చవితిని రెండవ రోజుపురస్కరించుకుని గురువారం నాడువాడ వాడల వినాయక ప్రతిమలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాలను క్లాత్ …

యూపీఎస్సీ.సిసెట్ పరీక్షలు కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత బోధన

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు   యూపీఎస్సీ   – సి సెట్    …

యూపీఎస్సీ.సిసెట్ పరీక్షలు కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత బోధన

  యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు యూపీఎస్సీ – సి సెట్ …

అంగరంగ వైభవంగా పద్మశాలిల బోనాలు-జనగామ పట్టణ పోపా ప్రధాన కార్యదర్శి అక్కలదేవి సింహాద్రి

జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్1: జనగామ జిల్లా కేంద్రంలో పద్మశాలి కులస్తులు బోనాల పండుగను  ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం చవితి తెల్లారి   పద్మశాలి కులస్తులు అందరు ఇంటింటికీ …

నేడు ఆసరా పింఛన్లు ఎమ్మెల్యే హరిప్రియ చేతులు మీదుగా పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి):  నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లను సెప్టెంబర్ 2న ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ నాయక్ చేతుల …

సిపిఎస్ ను రద్దు చేయాలి

టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి ): సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ఉన్నత, ప్రాథమిక …

అధ్యాపకులు అందరూ సమయపాలన పాటించాలి

— ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు అందరూ సమయపాలన పాటించాలని ఇంటర్మీడియట్ విద్యార్థి గారి బి సులోచన రాణి అన్నారు. …

మండపం నుంచి వినాయకుడి ప్రతిమ అపహరణ.

  రాజన్నసిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్1.(జనం సాక్షి).విఘ్నాలను తొలగించే వినాయకుడికే రక్షణ కరువైంది. అందరిని చల్లగా చూసే వినయకుడికుడి పై దొంగల కన్ను పడింది.ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి వినాయకుడి …