ఖమ్మం

దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది తెలంగాణే: రేగా కాంతారావు

 పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ లోని గిరిజన భవన్ లో పినపాక నియోజకవర్గ మండలాలకు …

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): వైయస్ రాజశేఖర్ రెడ్డి13వ వర్ధంతి సందర్భంగా మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో      మణుగూరు మండల వైయస్సార్ తెలంగాణ …

శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా బంపర్ డ్రా

పినవాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు మండలం అశోక్ నగర్ లోని శ్రీ శివ సాయి బాలాజీ సూపర్ మార్కెట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా  ప్రొప్రైటర్ …

ఘనంగా వైయస్సార్ వర్ధంతి

. బోయిన్ పల్లి సెప్టెంబర్ 02 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్ర …

ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు ను మర్యాద పూర్వకంగా కలిసిన సింగరేణి జిఎం

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ …

ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు నుమర్యాదపూర్వకంగా కలిసిన సింగరేణి జిఎం

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ …

బలమైన ఉద్యమాలతోనే జిల్లా ఏర్పాటు సాధ్యం:-

మిర్యాలగూడ. జనం సాక్షి గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేసి బలమైన ఉద్యమాలు చేపట్టడం ద్వారానే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సాధ్యమని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ …

మండల కేంద్రంలో 14వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం …

మంగళ వారి పేట ఓబిసి సెల్ అధ్యక్షుడిగారాగం మల్లేష్

ఖానాపురం సెప్టెంబర్ 1జనం సాక్షి  మండలంలోని మంగళ వారి పేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రామ కమిటీని గురువారం ఎన్నుకున్నట్లు మండల ఓ బి …

నేడు కోటగిరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక.

కోటగిరి ఆగస్టు 30 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రానికి సెప్టెంబర్ 2 న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ విచ్చేస్తున్నారని మండల పార్టీ బీజేపీ శాఖ …