ఖమ్మం
కేటీపీఎన్ పదో యూనిట్లో నిలిచిన ఉత్పత్తి
ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్ పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.
వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
తాజావార్తలు
- అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
- ఆరాటం ముందు ఆటంకం ఎంత?
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
- ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
- దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
- పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
- ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
- మరిన్ని వార్తలు



