Main

ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ దౌర్జన్యం జనం సాక్షి కథనంపై అరకొర స్పందన

మాడుగులపల్లి,మే 03 (జనం సాక్షి) నిబంధనలు గాలికే పర్యవేక్షణ అటకెక్కి కాంట్రాక్టరే సుప్రీం అన్నట్లుగా మాడుగులపల్లి మండలం ఇందుగులలో రోడ్డు నిర్మాణం సాగుతోంది ఇటీవల ఈ రోడ్డు …

మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..!

 పెద్ద పేట మంథని, ( జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..! చూపిస్తూ వస్తున్నారు. సిఆర్ఆర్ …

కరీంనగర్లో కాల్పుల కలకలం జ్యువెల్లరీ షాప్లో భారీ దోపిడీ

కరీంనగర్ బ్యూరో జనంసాక్షి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్లో ఉదయం 10గంటలకు ఏడు గురు …

నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు

  గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ …

మంత్రి శ్రీధర్ బాబు పాలనకు.. జై కొట్టిన మంథని ప్రజలు

            – మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ — 13 వార్డులకు గాను 11 వార్డులు …

పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు

                మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం …

గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు

              భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 19 (జనం సాక్షి): విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అడ్వైజర్‌ డాక్టర్ పూనం మాలకొండయ్య గ్రంథాలయాలు …

మహాకుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు …

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …