Main

ట్రాక్టర్‌ బోల్తా.. మహిళ మృతి

నల్లగొండ, మార్చి 24: జిల్లాలోని బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. ఓ ప్రైవేటు వెంచర్‌లో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఈ …

కేసీఆర్‌ సర్కార్‌ది మాటల ప్రభుత్వం: ఉత్తమ్‌

నల్లగొండ: కేసీఆర్‌ ప్రభుత్వం మాటలకే తప్ప చేతల సర్కార్‌ కాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని మండిపడ్డారు. మూడెకరాల …

కాంగ్రెస్‌తోనే ప్రజలకు మేలు : రాంరెడ్డిదామోదర్‌రెడ్డి

నల్గొండ, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో …

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : ఉత్తమ్

నల్గొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని టి. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం మీడియాతో …

సంతానం కోసం పసరు మందు తాగి…

నల్గొండ: చిట్యాల మండలం ఏపూరులో విషాదం చోటు చేసుకుంది. సంతానం కోసం ఇద్దరు దంపతులు పసరు మందును సేవించారు. ఈ ఘటనలో భర్త రాములు మృతి చెందగా, …

ఎంపీ పాల్వాయిపై జైరాం రమేశ్ ఫైర్

నల్లగొండ : ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి తన కుమార్తె స్రవంతిని …

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా …

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

నల్గోండ: రాజంపేట మండలలోని బసంతపురంలో  కృష్ణరెడ్డి(48) అర్థిక ఇబ్బందులతో వ్యవసాయ బావి దగ్గర వేళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణరెడ్డికి బార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.