నల్లగొండ

మూడెకరాల హావిూని అమలు చేయండి

నల్లగొండ,జూన్‌2(జ‌నం సాక్షి): దళితులకు మూడెకరాల భూమి, రెండు పడకల గదులు, రుణాలివ్వటంలో పూర్తిగా నిర్లక్ష్యం చాటుతున్నారని మాలమహానాడు నేతలు విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హావిూని విస్మరించిన సీఎం …

మోత్కుపల్లి నమ్మకద్రోహి

టిఆర్‌ఎస్‌లో చేరేందుకే విమర్శలు: టిడిపి నల్గొండ,మే31(జ‌నం సాక్షి): మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు నమ్మకద్రోహి అని జిల్లా టిడిపి నాయకులు విమర్శించారు. పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేయడం …

నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

నల్లగొండ,మే30(జ‌నం సాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు  సూచించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో …

ఇద్దరిని మింగిన ఈతసరదా

ఈతరాక ఇద్దరు బాలల మృతి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం సూర్యాపేట,మే26(జ‌నంసాక్షి): ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బావిలో మునిగి మృతిచెందిన సంఘటన నూతనకల్‌ మండలంలోని తాళ్లసింగారం …

రాష్ట్ర అవతరణ దినోత్సవాని పండుగల నిర్వహించాలి 

రాష్ట్ర గిరిజన మరియు సాంస్క తిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూర్యాపేట బ్యూరో, మే 26 (జనంసాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రతి జిల్లాలో …

అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస

– రైతుబంధుతో కాంగ్రెస్‌ అడ్రస్సు గల్లంతే – మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, మే25(జ‌నంసాక్షి) : తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, కులాల సమాన ఫలాలను అందిస్తుందని  …

అన్నివర్గాలకు సంక్షేమం: వేముల

నల్లగొండ,మే25(జ‌నంసాక్షి): రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరేకల్‌ శాసనసభ్యులు వేముల వీరేశం నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన …

పెట్రో ధరలపై వినూత్న నిరసన

నల్లగొండ,మే24(జ‌నం సాక్షి):పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డా:నలగాటి ప్రసన్న రాజ్‌ ఆధ్వర్యంలో  నకిరేకల్‌లో విన్నూత్న పద్దతిలో నిరసన తెలిపారు.  శవ యాత్ర, …

రైతుబంధు విజయవంతమైన కార్యక్రమం: గుత్తా

నల్లగొండ,మే22(జ‌నం సాక్షి):  ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్న ఆత్మవిశ్వాసం తెలంగాణ రైతాంగానికి కలిగిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి …

ఇక నాలుగో విడుత హరితహారంపై అధికారుల దృష్టి 

జిల్లాలోని 98నర్సరీల్లో 1.52కోట్ల మొక్కల పెంపకం శాఖలవారీగా మొక్కల పెంపకంపై లక్ష్య నిర్దేశం సూర్యాపేట,మే19( జ‌నం సాక్షి): రైతుబంధు కార్యక్రమం ముగియడంతో ఇక వచ్చే నెలలో హరితహారం …