నల్లగొండ

భారీగా ఒంటె మాంసం స్వాధీనం

  – హైదరాబాద్‌ తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు – ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్గొండ, నవంబర్‌16(జ‌నంసాక్షి) : నల్గొండ జిల్లా శివారులో స్థానిక పోలీసులు …

రైతు దీక్షతొ మళ్లీ యాక్టివ్‌ కానున్న మోత్కుపల్లి

నల్గొండ,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో మరోమారు టిడిపి కార్యక్రమానలు విస్తృతం చేసి సత్తా చాటాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు యోచిస్తున్నారు. గవర్నర్‌ పదవి …

పట్టాలకెక్కిన యాద్రాద్రి ప్రాజెక్టు పనులు

యాద్రాద్రి,నవంబర్‌7(జ‌నంసాక్షి): యాదాద్రి అల్టా మెగా విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సిఎం కెసిఆర్‌ సమక్షంలో నిర్మాణ సంస్థ బిహెచ్‌ఇఎల్‌కు చెక్‌ అందచేయడంతో నిర్దేశించిన …

టిఆర్‌టిలో కొత్త నిబంధన సరికాదు

నల్లగొండ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కొత్తగా టిఆర్‌టి ద్వారా డిఎస్పీ ప్రకటన జారీ చేసినా కొన్నివర్గాలు ఇంకా ఆందోళన చెందుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రకటన జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో …

రైతులకు అండగా నిలవాలి

నల్గొండ,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాలో అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు …

పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

– తెరాసలో చేర్చుకోనందుకే కోమటిరెడ్డి ఆందోళనలు – కోమటిరెడ్డి కోతిచేష్టలను రైతులు నమ్మొద్దు – రేవంత్‌ను చూసి కోమటిరెడ్డి భయపడుతున్నాడు – ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) …

కేసీఆర్‌ రైతులను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నారు

– 27న ఛలో అసెంబ్లీకి లక్షలాది మంది తరలిరావాలి – కేసీఆర్‌ మోసాలను ప్రజల్లో ఎండగడతాం – ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : పూటకో మోసపూరిత …

ప్రజావ్యతిరేక విధానాలు వీడాలి : జూలకంటి

నల్లగొండ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి …

ఆరోగ్య భారత్‌కు విహెచ్‌పి హెల్త్‌లైన్

నల్లగొండ, అక్టోబర్ 15: భారత దేశ సమగ్రాభివృద్ధి దిశగా పురోగమించేందుకు ఆరోగ్య భారత్ నిర్మాణానికి విహెచ్‌పి దేశ వ్యాప్త కార్యాచరణతో ముందుకెళ్తోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక …

రైతు సమన్వయ కమిటీ

మిర్యాలగూడ సెప్టెంబర్(13)(జనం సాక్షి)ఈ రోజు మిర్యాలగూడ నియోజక వర్గ కేంద్రం వ్యవసాయ మార్కెట్,అవంతిపురం నందు నిర్వహించిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర …