నల్లగొండ

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

కేసీఆర్‌ బెదిరింపు ధోరణి మానుకోవాలి నాలుగేళ్ల తరువాత రైతుబంధు అమల్లో ఆంతర్యమేంటి? ఎన్నికల్లో గెలుపుకోసం కేసీఆర్‌ పాట్లు 2019లో కాంగ్రెస్‌దే విజయం అధికారంలోకి రాగానే రూ. 2లక్షల …

విూటర్‌ కనెక్షన్‌ కోసం డబ్బుల డిమాండ్‌

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ప్రజలు నల్గొండ,జూన్‌8(జ‌నం సాక్షి): మిర్యాలగూడెం పట్టణంలోని తల్లాగడ్డ ఇందిరమ్మ కాలనీలో కరెంటు విూటర్లకు కనెక్షన్‌ ఇవ్వడానికి స్థానిక లైన్‌ మెన్‌ డబ్బులు డిమాండ్‌ …

రైతుబీమా పథకం చరిత్రాత్మకమైనది 

రాష్ట్ర వ్యాప్తంగా 58లక్షల మంది రైతులకు లబ్ధి కాంగ్రెస్‌ నేతలవి అర్థంలేని ఆరోపణలు రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా నల్లగొండ, జూన్‌6(జ‌నం సాక్షి) :  …

కేసీఆర్‌ సిద్ధిపేట, సిరిసిల్లకే ముఖ్యమంత్రా?

– నల్గొండను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు – మంగళవారం సాయంత్రం వరకు తమను ఎమ్మెల్యేలుగా గుర్తించాలి – లేని పక్షంలో సోమవారం కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద …

మూడెకరాల హావిూని అమలు చేయండి

నల్లగొండ,జూన్‌2(జ‌నం సాక్షి): దళితులకు మూడెకరాల భూమి, రెండు పడకల గదులు, రుణాలివ్వటంలో పూర్తిగా నిర్లక్ష్యం చాటుతున్నారని మాలమహానాడు నేతలు విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హావిూని విస్మరించిన సీఎం …

మోత్కుపల్లి నమ్మకద్రోహి

టిఆర్‌ఎస్‌లో చేరేందుకే విమర్శలు: టిడిపి నల్గొండ,మే31(జ‌నం సాక్షి): మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు నమ్మకద్రోహి అని జిల్లా టిడిపి నాయకులు విమర్శించారు. పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేయడం …

నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

నల్లగొండ,మే30(జ‌నం సాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు  సూచించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో …

ఇద్దరిని మింగిన ఈతసరదా

ఈతరాక ఇద్దరు బాలల మృతి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం సూర్యాపేట,మే26(జ‌నంసాక్షి): ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బావిలో మునిగి మృతిచెందిన సంఘటన నూతనకల్‌ మండలంలోని తాళ్లసింగారం …

రాష్ట్ర అవతరణ దినోత్సవాని పండుగల నిర్వహించాలి 

రాష్ట్ర గిరిజన మరియు సాంస్క తిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూర్యాపేట బ్యూరో, మే 26 (జనంసాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రతి జిల్లాలో …

అన్ని వర్గాల ప్రజలకు అండగా తెరాస

– రైతుబంధుతో కాంగ్రెస్‌ అడ్రస్సు గల్లంతే – మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట, మే25(జ‌నంసాక్షి) : తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, కులాల సమాన ఫలాలను అందిస్తుందని  …