నల్లగొండ

మీడియా మానిటరింగ్ కమిటీ పరిశీలన

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి ,అక్టోబర్ 17.మును గోడ్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ …

ఆర్థిక సాయం అందజేత

మునుగోడు అక్టోబర్ 17(జనం సాక్షి): టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ …

భార్యను చంపిన భర్త అరెస్ట్

మేడిపల్లి – జనంసాక్షి మద్యానికి బానిసై అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఓ నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్దారణ …

తొర్రూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ గా నాలం శ్రీనివాస్ నియామకం

మండలంలో మానవ హక్కుల పట్ల చట్టాల పైన అవగాహన కల్పించాలి అధ్యక్షుడు మంగళ పెళ్లి హుస్సేన్ తొర్రూర్ 17 అక్టోబర్( జనంసాక్షి )  డివిజన్ మున్సిపాలిటీ కేంద్రంలో …

ఆహార కల్తీ కి పాల్పడితే కఠిన చర్యలు – జిల్లా ఆహార భద్రత అధికారి వేణుగోపాల్.

తొర్రూరు:17అక్టోబర్ (జనంసాక్షి ) దుకాణాలు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో చెడిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారి …

” నిరుపేద విద్యార్థులంతా మట్టిలో మాణిక్యాలు – శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 17( జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులంతా ఎంతో సామర్థ్యం కలిగిన మట్టిలో మాణిక్యలేనని, అలాంటివారు చిన్న చిన్న కారణాలతో చదువుకు దూరమైతే …

*అకాల వర్షాలకు పడిపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండలంలోని దిర్షించర్ల,రోళ్ళవారి గూడెం బక్కయ్య గూడెం పలు గ్రామాలలో,మండల బిజెపి అధ్యక్షులు పార్థన బోయిన విజయ్ కుమార్,కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం,అకాల వర్షాలకు పడిపోయిన పంట …

పద్మశాలి పొదుపు సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక

తొర్రూరు 17 అక్టోబర్ (జనంసాక్షి ) మండల పద్మశాలి పొదుపు సంఘం నూతన కమిటీని సోమవారం మండల కేంద్రంలోని పద్మశాలి పొదుపు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వన్నాల …

కాలేజీలో వైద్య పరీక్షలు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర కుమార్ వైద్య పరీక్ష లు నిర్వహించారు. …

నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట మండలంలోని పాత మొగ్ధుంపురం గ్రామంలో నూతన బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.నర్సంపేట నియోజకవర్గం …