నల్లగొండ

మృతుని కుటుంబానికి పరామర్శ

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ మున్సిపల్ కార్మికుడు కొమ్ము రాజయ్య తండ్రి కొమ్ము లింగయ్య ఇటీవల మృతి చెందగా మున్సిపల్ కార్మికుడు రాజయ్య కుటుంబ సభ్యులను …

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలి

– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 18 : మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ …

మా ఊర్లోకి బస్సురాకున్నా.. మునుగోడులో నేతల ముమ్మర ప్రచారం

కోనాపూర్ సర్పంచ్ క్యామ పరుశరాములు జనం సాక్షి,వంగూర్: స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో పాటు నేతలు కూడా విఫలమయ్యారని వంగూరు మండలంలోని కోనాపూర్ గ్రామ సర్పంచ్ …

సామూహిక ప్రమాద బీమా ని అందరూ తీసుకోవాలి.

-రూ 399 చెల్లిస్తే 10 లక్షల బీమా. బెజ్జంకి,అక్టోబర్18,(జనంసాక్షి):మండల కేంద్రంలోని గుగ్గిళ్ళ గ్రామంలో పోస్టల్ సిబ్బందితో గ్రామ పంచాయతీ  కార్యాలయంలో మేళా నిర్వహించడం జరిగింది.తపాలా శాఖ ద్వారా …

బాలల పరిరక్షణ కమిటీలు మరింత బలోపేతం చేద్దాం జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాల రక్షా భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం …

కల్వర్టు నిర్మించకుంటే మున్సిపాలిటీ ముట్టడిస్తాం.

  జహీరాబాద్ అక్టోబర్ 1( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణములోని రహమత్ నగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే మురికినీరు ఇళ్లలోకి వస్తున్నాయని, మిగిలిపోయిన కల్వర్టు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో …

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయం రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య గ‌ట్టి …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకనే గ్రామాభివృద్ధి నిధులు నిలిపివేత సర్పంచ్ ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట అక్టోబర్ 18 (జనం సాక్షి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ ప్రభావం నిధులు విడుదల చేయకుండా ఆపేస్తూ  గ్రామపంచాయతీల నడ్డి …

డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదు.

ప్రజల మద్దతు తో ఉన్న వాళ్ళం.  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  నల్గొండ బ్యూరో,జనం సాక్షి  తాము డబ్బులతో రాజకీయం చేసే వారం కాదని …

చండుర్ మండల లో పోలింగ్ కేంద్రాల ను పరిశీలించిన ఎన్నికల పరీశలకులు .

నల్గొండ బ్యూరో, జనం సాక్షి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకుల గా వచ్చిన ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్ గారు ఈరోజు చండూరు …