నల్లగొండ

ఎన్నికల వ్యయ పరిశీలకురాలు విస్తృత తనిఖీలు.

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి . మును గోడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక లో అభ్యర్థులు మద్యం,డబ్బు పంపిణీ,వస్తువులు పంపిణీ తో ప్రలోభ పరచకుండా గట్టి నిఘా …

ప్రమాద భీమాను సద్వినియోగం చేసుకోండి

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 16 : ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లో 399 రూపాయలతో ప్రమాద భీమా  ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే 10 లక్షల రూపాయల …

అటవీ సంరక్షణ .నియమాలను వ్యతిరేకిస్తూ కరపత్రాలను విడుదల

గంగారం అక్టోబర్ 16 (జనం సాక్షి) అటవీ సంరక్షణ .నియమాలను వ్యతిరేకిస్తూ పాకాల కొత్తగూడ లో సదస్సు కరపత్రాలను విడుదల చేసిన అఖిలభారత రైతు కూలి సంఘం.ఈ …

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీర్ రెడ్డి

              మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీర్ రెడ్డి  తన …

ఆన్ లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హత్నూర (జనం సాక్షి) ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు సూచించారు.మండలంలోని కాసాల దౌల్తాబాద్ తదితర గ్రామాల్లో …

నిత్యం ప్రజాసేవ గురించి ఆలోచించే సభాపతిని మరిచిపోవద్దు :- పత్తిరాము

  రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రనికి చెందిన దక్కే ప్రభాకర్ కు కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక వైద్యం కోసం నానా అవస్థలు పడ్డాడు, తన …

*మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం- కాంగ్రెస్ పార్టీ శంషాబాద్ అధ్యక్షుడు,కౌన్సిలర్ సంజయ్ యాదవ్*

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా నియోజకవర్గంలోని కల్వకుంట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంజయ్ …

*ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు* జిల్లా కలెక్టర్

నల్గొండ బ్యూరో,జనం సాక్షి . మునుగోడు ఉప ఎన్నిక   కు సంబంధించి    నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో   ప్రత్యేక కంట్రోల్ రూం ను ఏర్పాటు …

ప్రభుత్వ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు

ముస్తాబాద్ అక్టోబర్ 15 జనం సాక్షి మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికల్లో భాగంగా మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి గెలుపు కొరకుగట్టుప్పాల్ మండలం లో …

పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ అర్ సి, జనంసాక్షి, (అక్టోబర్ 15) పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్ కనగల్ మండలం …