నల్లగొండ

సామూహిక ప్రమాద బీమా ని అందరూ తీసుకోవాలి.

-రూ 399 చెల్లిస్తే 10 లక్షల బీమా. బెజ్జంకి,అక్టోబర్18,(జనంసాక్షి):మండల కేంద్రంలోని గుగ్గిళ్ళ గ్రామంలో పోస్టల్ సిబ్బందితో గ్రామ పంచాయతీ  కార్యాలయంలో మేళా నిర్వహించడం జరిగింది.తపాలా శాఖ ద్వారా …

బాలల పరిరక్షణ కమిటీలు మరింత బలోపేతం చేద్దాం జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజు కుమార్

మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాల రక్షా భవన్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం …

కల్వర్టు నిర్మించకుంటే మున్సిపాలిటీ ముట్టడిస్తాం.

  జహీరాబాద్ అక్టోబర్ 1( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణములోని రహమత్ నగర్ కాలనీలో చిన్నపాటి వర్షానికే మురికినీరు ఇళ్లలోకి వస్తున్నాయని, మిగిలిపోయిన కల్వర్టు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో …

మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగరడం ఖాయం రెండు, మూడు స్థానాల‌కు కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య గ‌ట్టి …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకనే గ్రామాభివృద్ధి నిధులు నిలిపివేత సర్పంచ్ ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట అక్టోబర్ 18 (జనం సాక్షి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆ ప్రభావం నిధులు విడుదల చేయకుండా ఆపేస్తూ  గ్రామపంచాయతీల నడ్డి …

డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదు.

ప్రజల మద్దతు తో ఉన్న వాళ్ళం.  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  నల్గొండ బ్యూరో,జనం సాక్షి  తాము డబ్బులతో రాజకీయం చేసే వారం కాదని …

చండుర్ మండల లో పోలింగ్ కేంద్రాల ను పరిశీలించిన ఎన్నికల పరీశలకులు .

నల్గొండ బ్యూరో, జనం సాక్షి. మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పరిశీలకుల గా వచ్చిన ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్ గారు ఈరోజు చండూరు …

మీడియా మానిటరింగ్ కమిటీ పరిశీలన

 నల్గొండ బ్యూరో, జనం సాక్షి ,అక్టోబర్ 17.మును గోడ్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ …

ఆర్థిక సాయం అందజేత

మునుగోడు అక్టోబర్ 17(జనం సాక్షి): టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ …

భార్యను చంపిన భర్త అరెస్ట్

మేడిపల్లి – జనంసాక్షి మద్యానికి బానిసై అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఓ నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్దారణ …