Main

మిషన్‌ భగీరథతో నెరవేరుతున్న నీటి కల

అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని మంత్రి వేముల …

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని ఆర్‌ అండ్‌ బి అధికారులు కామారెడ్డి,నవంబర్‌8 (జనం సాక్షి) :  ఇటీవల కురిసిన వర్షాలు, వీటి పై నుంచి భారీ …

అకాల వర్షాలతో భారీగా పంట నష్టం 

అయినా బీమా సొమ్ముపై అపనమ్మకం నిబంధనల ఉచ్చులో రైతుకు అందని సాయం నిజామాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) :  జిల్లాలో ఈ ఖరీఫ్‌లో గత ఇరవై రోజులుగా కురిసిని …

భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తహాశీల్ధార్ కార్యాలయం ముందు దర్నా, వినతి

భీమ్‌గల్‌, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : భీమ్‌గల్‌ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, టీ యూ డబ్లూ జే …

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎరువుల కొరత

– కేంద్రం సంమృద్ధిగానే ఎరువులు అందించింది – బీజేపీ ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు …

ఆగని మంచినీటి వ్యాపారం

వర్షాభావంతో పెరుగుతున్న దందా నిజామాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఎండాకాలం ముగిసినా మంచినీటి కొరతలను నీటి సరఫరాదారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నీటి ఎద్దడి అన్ని ప్రాంతాల్లో ఉండడంతో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

ఉద్యాన పంటలకు రాయితీలు

నిజామాబాద్‌,మే30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రైతులకు సాయం అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను …

నిజామాబాద్‌లో 36 టేబుళ్ల కోసం ఇసిని కోరాం

ప్రస్తుతానికి 18 టేబుళ్ల వారీగా లెక్కింపు అనుమతి వస్తే త్వరగా ఫలితం వెల్లడించే అవకాశం: కలెక్టర్‌ నిజామాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఈ నెల23న లోక్‌సబ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి …

ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

వేసవి సెలవుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు నిజమాబాద్‌,మే18(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా …

ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): ప్రాదేశిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు …