నిజామాబాద్

పిట్ ఇండియా – 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన – ఎస్సై ఉపేందర్

గంగారంఆగస్టు11(జనం సాక్షి): 75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా గంగారం మండల కేంద్రంలో ఎస్సై గు ఉపేందర్ మరియు ఎమ్మార్వో సూర్యనారాయణ కలిసి 2కె …

మండల సాధన రిలే నిరాహార దీక్షకు జర్నలిస్టు అసోసియేషన్ సంఘీభావం

  రాజాపేట. జనం సాక్షి రఘునాధపురం మేజర్ పంచాయితీని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు గురువారం పొట్టిమర్రి చౌరస్తా వద్ద 2వ రోజు చేపట్టిన …

వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపిన ఎస్ డబ్ల్యు ఎఫ్ రాష్ట్ర నాయకులు.

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 11 రాయికోడ్ 75వ రాయికోడ్  మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు 18 రోజులుగా వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు స్టాఫ్ …

. మన జెండా ఎగురంగా.. మనసంతా మరువంగా..

  రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 11.(జనం సాక్షి.) భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారి సంఘం చేస్తున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం …

పాన్ గల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ విజయవంతం

పాన్ గల్,ఆగస్టు 11 ( జనం సాక్షి ) భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాల పేరిట ఘనంగా ఉత్సవాలను …

*ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ

కిక్కిరిసిన కలెక్టరేట్ మైదానం దారి పొడుగునా రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు దేశభక్తి నినాదాలతో మార్మోగిన ఇందూరు వీధులు* నిజామాబాద్, బ్యూరో,(జనంసాక్షి): ఆగస్టు 11 : స్వతంత్ర భారత …

ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం బాధాకరం :- సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

రుద్రూర్( జనంసాక్షి): రుద్రూర్ మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు  పత్తి లక్ష్మణ్  చిన్న నాన్న  పత్తి హన్మండ్లు  ఈ నెల 1 వ తేదీన అనారోగ్యంతో …

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

ఫోటో :- జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్న దృశ్యం… రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ సర్పంచ్ ఇందూరి …

ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం బాధాకరం :- సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

రుద్రూర్( జనంసాక్షి): రుద్రూర్ మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు  పత్తి లక్ష్మణ్  చిన్న నాన్న  పత్తి హన్మండ్లు  ఈ నెల 1 వ తేదీన అనారోగ్యంతో …

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చింతకాని మండల కేంద్రంలో 2కె రన్ లో భాగంగా గాంధీ మహాత్మా ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చింతకాని మండల కేంద్రంలో 2కె రన్ లో భాగంగా గాంధీ మహాత్మా ,అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండా …