నిజామాబాద్

*కిసాన్ నగర్ 44 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం*

 జూలై 18 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో గల ఆదివారం సాయంత్రం 4:30-5:00 గంటలకు బాల్కొండ బైపాస్‌లో నిర్మల్ NH44 రోడ్డు …

ఘనంగా ముగిసిన స్టేట్ లెవల్ చైల్డ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్…

  కలెక్టరేట్ జూలై (జనం సాక్షి): కీ.శే.మసురం పుల్లయ్య 92వ జయంతిన పుల్లయ్య‌ కళానిలయం అధ్వర్యంలో జనగామ జిల్లా గ్రంథాలయంలో మూడు రోజుల పాటు జరిగిన స్టేట్ …

అందరి సహకారంతో రెడ్ క్రాస్ బలోపేతం

జిల్లా వైస్ చైర్మన్  జనంసాక్షి జూలై మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ …

ప్రారంభమైన ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు:-

మిర్యాలగూడ. జనం సాక్షి  ఆగస్టు 14 వరకు అవకాశం :-  తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్లు చెన్నై పాలెం ఉన్నత పాఠశాలలో …

ఘనంగ శుభోదయ పాఠశాల 2006-7 బ్యాచ్ పూర్వవిద్యార్థుల సమ్మేళనం

      జూలై జనంసాక్షి   లింగంపేట్ శుభోదయ పాఠశాల (2006-7,సంవత్సరం) బ్యాచ్ 10 వ తరగతి పూర్వ విద్యార్థులు ఆపాత జ్ఞాపకాలను స్మరించుకుంటు ఆదివారం లింగంపేట్ …

సమీకృత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం లాభదాయక పంట సాగు రావాలి భూమికి నష్టం కలిగించే రసాయన ఎరువులు, విత్తనాలు వాడొద్దు సేంద్రీయతపై రైతులు దృష్టి సారించాలి – …

అమ్మవారికి బోనం ఎత్తిన యాలాల్ జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి.

తాండూరు జులై 17(జనంసాక్షి) ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని కుటుంబసమే తంగా హైదరబాద్ ఆరేమైసమ్మ తల్లికి యాలాల్ మండల జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి బోనం ఎత్తి మొక్కలు సమర్పించుకున్నారు. …

మహానంది జాతీయ అవార్డును అందుకున్న సుతారి రాజేందర్ పటేల్…

మల్లాపూర్ (జనంసాక్షి) జులై :17 మండలంlలోని పాత దామరాజు పల్లి గ్రామానికి చెందిన సుతారి రాజేందర్ వివిధ సమాజిక సేవ రంగంలో తెలుగు వెలుగు సాహితి వేదిక …

విధులకు ఆటంకం కలిగిస్తే కటకటాలపాలే…

పట్టణ సీఐ రాజేందర్ రెడీ. తాండూరు జూలై 17 (జనం సాక్షి)పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కటకటాల పాలు తప్పవని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం …

ఆరెకటిక సంఘం బోనాల సంబరాలు

  జహీరాబాద్ :జులై 17 (జనంసాక్షి) పట్టణంలో బోనాల సంబరాలు అంబరింటినయి ఆర్య నగర్ లో ఆరెకటిక సంఘం ఆధారంలో బోనాల మరియు పోతురాజులు ఊరేగింపుతో గడి …