నిజామాబాద్

శ్రీరాంసాగర్‌కు మరోమారు వరద

22గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నిజామాబాద్‌,జూలై19(జనం సాక్షి): ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి మరోమారు వరద ప్రవాహం పెరిగింది. …

పారిశుద్య పనులు సకాలంలో చేపట్టాలి

వరదప్రభావిత గ్రామాల్లో వ్యాధులు రాకుండా చర్యలు నిజామాబాద్‌,జూలై19(జనం సాక్షి): ప్రతీ నివాస ప్రాంతంలో పారిశుధ్య పనులు, మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. ఎక్కడైనా …

పంపిణి చేసిన ప్రతి మొక్కను కాపడాలి సర్పంచ్ లావణ్య

లింగంపేట్ 19 (జనంసాక్షి) లింగంపేట్ మండలకేంద్రంలో మంగళవారం హోమ్ సీడ్ మొక్కలను సర్పంచ్ బొల్లు లావణ్య ఇంటింటికి పంపిణి చేసినట్లు కార్యదర్శి విఠల్ తెలిపారు.ప్రతి కుటుంబానికి 6 …

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి..

దోమ.న్యూస్ జనం సాక్షి. దోమ మండలకేంద్రంలో మంగళవారం ప్రైమరి. బాలికల జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు పంపిణి జరిగింది సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనితలు ఉప …

పంటలను పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్

జూలై    ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాలను సోమవారం ఆరంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పంటలను పరిశీలించారు. …

అకాలవర్షంతో స్కూల్లోకి నీరు

జనంసాక్షి జులై 18 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వర్షాలకు చద్మల్ గ్రామ పంచాయతీ పరిధిలోను మినీ స్కూల్ పై కప్పు స్థితిలా వ్యవస్థలో ఉండడం ద్వారా …

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై జూలై 20న విద్యాసంస్థల బంద్

  భీంగల్:ప్రతినిధి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం   విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20 న విద్యాసంస్థలు బంద్ ను విజయవంతం …

నకిలీ విత్తనాలకు తోడయిన వర్షాలు

అన్నదాతను కుదేలు చేసిన పంటలు భారీగా పెట్టబడులు నష్టపోయిన రైతులు నిజామాబాద్‌,జూలై19(జనంసాక్షి): సీజన్‌ మొదట్లోనే నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేట ముంచగా, భారీ వర్షాలకు మొలకెత్తిన పంటలను …

లింగంపేట్ మండలం ఖుర్దు లింగంపల్లి- మల్లారం చెరువుకు బుంగ

జనంసాక్షి జూలై 18  కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని  లింగంపల్లి ఖుర్డ్ గ్రామంలో ఈమధ్య కురిసిన అకాల వర్షంకు  మల్లరం చెరువు కు  బుంగపడ్డది గ్రామస్తులు తీవ్ర …

కేజీవీల్స్ తో టాక్టర్లను రోడ్డుపై నడపొద్దు ఎస్సై

జనంసాక్షిమండలంలోని రైతులు టాక్టర్ యజమానులు కేజీవీల్స్ ట్రాక్టర్లను రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాజంపేట్ ఎస్సై రాజు సూచించారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేజీవీల్స్ కు …