నిజామాబాద్

శ్రీరాంసాగర్‌కు కొనసాగుతున్న వరదనీరు

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. బాబ్లీ ప్రాజెక్టు …

ఏరువాకతో రైతుల్లో ఆనందం

నిజామాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి): తొలకరితో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కువమంది రైతులు వరిసాగు వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నది. కందిపంట సాధారణ సాగువిస్తీర్ణం 6.50 లక్షల ఎకరాలకు …

క్రీడాకారులకు జాగృతి అండ

నిజామాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలను కాపాడుతున్నామని జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఇదే క్రమంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం …

బస్సుల ఫిట్‌నెస్‌ పూర్తి చేసుకోవాలి

నిజామాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున్ణప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క పాఠశాల యాజమాని తప్పనిసరిగా తన వంతు బాధ్యతగా పాఠశాల బస్సులకుఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని రవాణా …

ప్రభుత్వ కళాశాలలో విఆర్ఒ పోస్డులకు ఉచిత కోచింగ్ 

భీమ్‌గల్‌, జూన్ 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఒ పోస్టులకు భీమ్‌గల్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు …

ఉద్యాన పంటలతో లాభాలు అధికం

నిజామాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల సాగుకు …

తెలంగాణాలో రైతుసంక్షేమం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక

సిఎం కెసిఆర్‌ పాలనానుభవంతో ముందుకు విమర్శలు చేసేవారు గ్రామాల్లో రైతులను కలవాలి: పోచారం నిజామాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి తన అపార పాలనానుభవంతో రైతు సమస్యలపరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు …

అనుకున్న సమయానికే మిషన్‌ భగీరథ

నీరందించకుంటే ఓట్లు అడగబోం మాటకు కట్టుబడి ఉన్నమన్న వేముల నిజామాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని అందించనున్నట్లు ప్రకటించిన …

జిల్లాలో చురుకుగా బడిబాట కార్యక్రమం

తొలిరోజు 1235 మంది పిల్లలను బడిలో చేర్పించిన అధికారులు కామారెడ్డి,జూన్‌5(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. రెండోరోజు అనేక గ్రామాల్లో అధికారులు …

గ్రామాల్లో పచ్చదనం పెంపునకు కృషి

హరితహారం మొక్కలు పెంచిన వారికి ప్రోత్సాహక బహుమతులు నిజామాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): హరతహారంపై ప్రజలో చైతన్యం తీసుకురావడానికి, నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రజల పాత్రను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు …