నిజామాబాద్

సిపిఐ జాతీయ మహాసభకు టేకులపల్లి నుండి భారీగా కదిలిన ఎర్రదండు

టేకులపల్లి, అక్టోబర్ 14 (జనం సాక్షి): విజయవాడలో నేడు జరిగే కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) జాతీయ మహాసభకు టేకులపల్లి మండలం నుండి శుక్రవారం ఉదయం సిపిఐ …

సిపిఐ జాతీయ మహాసభకు టేకులపల్లి నుండి కదిలిన ఎర్రదండు

టేకులపల్లి, అక్టోబర్ 14( జనం సాక్షి): చలో విజయవాడ 24వ సిపిఐ జాతీయ మహాసభలకు శుక్రవారం పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులలో టేకులపల్లి నుండి …

అట్రాసిటీ కేసులలో బాధితులకు అండగా అధికారులు నిలవాలి

– మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): అట్రాసిటీ కేసులలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత అధికారులకు ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ …

సమ్మెను విరమించి విధులకు హాజరైన విఆర్ఎలు.

నెరడిగొంఅక్టోబర్13(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ 80వ రోజు వరకు నిరవధిక సమ్మెలో మండల విఆర్ఏలు తమ డిమాండ్లు నెరవేరేవరకు …

బ్యాంకుల్లో దర్జాగా దళారుల దందా

డోర్నకల్ అక్టోబర్ 13 జనం సాక్షి రైతులు క్రాప్‌లోన్ రెన్యువల్ కోసం దళారుల చేతిలో పడి రెక్కల కష్టాన్ని వారికి కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు.గత ఏడాది పంటలు …

మంత్రి పదవుల కోసం కారెక్కిన నేతలా… మునుగోడులో ప్రచారం చేసేది : శ్రీరాములు యాదవ్

టీఆర్ఎస్ అభ్యర్థికి అభివృద్ధి చేసే సత్తా లేక మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటారా? రాజగోపాల్ రెడ్డి లాగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ము కారెక్కిన నేతలకు …

భారీ వర్షాలతో అపార నష్టం

రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్ చేతికొచ్చిన పంటలు భారీ వర్షాల కారణంగా దెబ్బతిని పోతున్నాయి ఉల్లి నారు మడుల్లో నీరు నిండి, కొట్టుకపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని …

స్వతంత్ర సమరయోధులు కుదురుపాక మల్లయ్య మృతి

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (13) జనంసాక్షి న్యూస్ స్వతంత్ర సమరయోధులు కుదురుపాక మల్లయ్య ముల్కనూరు గ్రామం గురువారం రోజున ఉదయం స్వగృహంలో స్వర్గస్తులైనారు వీరు గాంధీజీ పిలుపు …

*దళితులు కొట్టిన పోడు భూములను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు! *ఫారెస్ట్ అధికారుల పై దళిత మహిళలు ఆగ్రహం

లింగంపేట్ 13 అక్టోబర్ (జనంసాక్షి) దళిత మహిళలు ఫారెస్ట్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన లింగంపేట్ మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే లింగంపేట్ మండలంలోని …

పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా అధికారి అభిమన్యుడు

టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): పంటలు నమోదు ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు టేకులపల్లి మండలంలో గురువారం. పరిశీలించారు. బేతంపూడి రెవెన్యూ గ్రామంలో 20 …