Main

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాస

మహబూబ్ నగర్: నాగర్ కర్నూలులో మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండల కాంగ్రెస్ కార్యకర్తల వల్లభరెడ్డి, హబీబ్, గౌస్ లను పార్టీ నుంచి సస్పెండ్ …

సిద్ధయ్య..కన్నీటి నివాళి..

 మహబూబ్ నగర్ : వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. సిద్ధయ్య స్వగ్రామమైన జడ్చర్లలో అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు …

మ.12 గంటలకు ఎస్‌ఐ సిద్ధయ్య అంత్యక్రియలు

మహబూబ్‌నగర్ : సిమి ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. స్వస్థలమైన జడ్చర్లలో సిద్ధయ్య అంత్యక్రియలు …

కన్నీరుమున్నీరు అవుతున్న సిద్ధయ్య భార్య

మహబూబ్‌నగర్ : జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్‌ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ …

జడ్చర్ల శోకసంద్రం

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చింది. ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జడ్చర్ల పట్టణమంతా శోకసంద్రమైంది. సిద్ధయ్య …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. …

డీసీఎం బోల్తా..ఇద్దరు మృతి..

మహబూబ్ నగర్ : జిల్లాలోని బల్మూరు మండలం కొండనాగుల వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. డీసీఎం బోల్తా పడడంతో ఈ ఘటన …

ఖాళీ సిలిండర్ల లారీ బోల్తా

 మహబూబ్‌నగర్(మానవపాడు): ఖాళీ సిలిండర్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదవశాత్తూ గురువారం ఉదయం 7 గంటలకు బోల్తా పడింది. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ …

కొడుకును అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

మహబూబ్‌నగర్: రెండు నెలల కుమారున్ని అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని నందేనే తండాకు చెందిన వారు …

మిషన్‌కాకతీయను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్, (మార్చి 28) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మిషన్ కాకతీయను జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలో  మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. చెరువుల పూడికతీత తీసి …