మహబూబ్ నగర్

పూర్తయిన ఇళ్లు ఇచ్చేదెప్పప్పుడు

-ముళ్లకొంపలుగా మారిన గోనుపాడు డబుల్ బెడ్ రూమ్స్ -గద్వాల జిల్లా లోని దౌలుసాబ్ దగ్గర 500 ఇళ్లు పూర్తి – పేదల ఇళ్ల తో ఆటలాడుతున్న రాజకీయ …

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం

4నుంచి 14 వరకు ఉత్సవాల నిర్వహణ యాదాద్రి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): శ్రీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 4 నుండి 14 వరకు …

విద్యార్థినులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన జిల్లా కలెక్టర్..

ముగ్గురికి సైకిళ్ల అందజేత యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి  విద్యార్థినిలు కాలినడకన పాఠశాలలో పాఠశాలకు వెళ్లడాన్ని చూసి వారికి సైకిళ్లను అందజేస్తానని ఇచ్చిన మాట నిలుపుకున్నారు …

తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమం

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీచేసిన మంత్రి వనపర్తి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రతి ఊరిలో …

అత్యాచార బాధిత యువతి కుటుంబానికి అండ

మద్దతుగా ఆందోళనకు దిగిన విపక్షాలు మహబూబాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ సీపీఐ, సీపీఐఎంఎల్‌ న్యూడెమెక్రసీ పార్టీ శ్రేణులు రాస్తారోకోకి …

దళితులపై లేని ప్రేమ పార్కులపై ఎందుకు

-మాయ మాటలతో దళితులను అవమణిస్తారా -దళితవాడకు వందలెళ్లుగా రోడ్డులేదు -పల్లె ప్రకృతి వనానికి వేసుకుంటారా -బిజేవైఎం మండల అధ్యక్ష,కార్యదర్శులు నేలం నాగేంద్ర బాబు, ఎడ్ల రాజశేఖర్ మహబూబాబాద్ …

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి పితృ వియోగం

  -ముఖ్యమంత్రి రాక కోసం ముమ్మర ఏర్పాట్లు -మంత్రి స్వగ్రామం పెద్ద తండాకు మహర్దశ మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి23 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల …

ఆటో బోల్తా పడటంతో 16 మంది రోడ్డు ప్రమాదం

మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి …

నేడు రామయ్య తాత 14వ వర్ధంతి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా అయిన ధరూర్ మండల కేంద్రంలో ఉన్న లైబ్రేరియన్ గా రామయ్య తాత 1982 నుండి 2008 …

ధరూర్ శ్యామ్ శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం..

– బండల వెంకట్రాములు లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివాస్వాములు.. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మండల దీక్ష …