మహబూబ్ నగర్

జర్నలిస్టుల కార్డుల ఆన్లైన్ గడువు పెంచాలి -ఐజెయూ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-జూన్1 (జనంసాక్షి) జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు దరఖాస్తు చివరి తేదీని పెంచాలని టీ యూడబ్ల్యూజె (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …

పాము కాటుతో వ్యక్తి మృతి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనంసాక్షి మార్చి 6  పాము కాటు తో ఓ  వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి  గ్రామంలో ఆదివారం …

జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దుల్లో నాకా బందీ నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు

 వికారాబాద్ జిల్లాప్రతినిది జనంసాక్షి మార్చి06: జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి, పిడిఎస్ బియ్యం, గుట్కాలు, గంజాయి మొదలగునవి అక్రమ రవాణా ను  అరికట్టుటకు కంకనబద్దులు అయిన జిల్లా ఎస్పి  …

అందరి అభివృద్దిని కాంక్షించే వ్యక్తి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌,మార్చి4 (జనం సాక్షి ) : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు …

ఏప్రిల్‌ 25న రామలింగేశ్వరాలయం ప్రారంభం

యాదాద్రి,మార్చి4 (జనం సాక్షి ) : భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్‌ 25న …

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హత్యకు కుట్ర

బిజెపి నేతల తీరును ఖండిరచిన కుల సంఘాలు మహబూబ్‌నగర్‌,మార్చి4(జనంసాక్షి) :  మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు …

యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి,మార్చి4(జనంసాక్షి) : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో అర్చకులు ఉత్సవాలను ప్రారంభిం చారు. బ్రహ్మోత్సవాల …

మంత్రిహత్య కేసులో అంతా కుట్రే

తన భర్తను దొంగల్లా వచ్చి పట్టుకెళ్లారు నాగరాజు భార్య సంచలన వ్యాఖ్యలు మహబూబ్‌నగర్‌,మార్చి3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి …

ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక. మహబూబాబాద్ బ్యూరో-మార్చ్3 (జనంసాక్షి) ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మెరుగైన ఫలితంతో ఉతీర్ణత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. …

మంత్రిపైనే హత్యకు కుట్రలా

మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మహబూబ్‌నగర్‌,మార్చి 3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, …