మహబూబ్ నగర్

వ్యవసాయ రసాయనాలతో ముప్పు

విషగుళికలకు నెమళ్లు మృత్యువాత మహబూబ్‌నగర్‌,జూలై27(జ‌నం సాక్షి): రైతులు వ్యవసాయపొలాల్లో చల్లే రసాయనాలు, విషగుళికలు పక్షుల ప్రాణాల విూదికి వచ్చింది. వీటితో కూడిన నీటిని తాగి అవి మృత్యువాత …

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పంటలు పండిచి నమ్మకాన్ని నిలబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,జూలై27(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న ఉచిత ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలోనే అందే బీమాపథకంతో ధీమాగా …

తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయరు

విమర్శించే వారు తమ రాష్ట్రాల్లో అమలు చేయాలి కాంగ్రెస్‌, బిజెపిలకు నిరంజన్‌ చురకలు మహబూబ్‌నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని,బీమా పథకాన్ని కాంగ్రెస్‌,బిజెపి పాలిత రాష్ట్రాల్లో …

ఉపాధి కూలీలకు ఆలస్యంగా డబ్బు చెల్లింపు

మహబూబ్‌/-నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు పదేపదే ఆదిశించినా ఉపాధి కింద పనిచేసిన వారికి చెల్లించే కూలీలో ఆలస్యం పత్పడం లేదు. మంత్రి ఆదేశాలు ఇస్తున్నా …

ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

అండగి దుకాణాలకు సునీత శంకుస్థాపన యాదాద్రి భువనగిరి,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతోందని ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత అన్నారు. చిరు వ్యాపారులకు అండగా …

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను …

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు …

భూసేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి అడ్డుగా మారిన భూ సేకరణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. కోయిల్‌సాగర్‌, …

సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి – బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి, జులై21(జ‌నం సాక్షి) : వనపర్తి …

హావిూల అమలుకు పోరాటం: ఆచారి

మహబూబ్‌నగర్‌,జూలై20(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ పోరాటం చేస్తోందిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి పేర్కొన్నారు. డబుల్‌ …