మహబూబ్ నగర్

ఎమ్మెల్సీ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోష్‌..

` మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం మహబూబ్‌నగర్‌,నవంబరు 25(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా …

సింగోటం నారసింహుడి సేవలో మంత్రి తలసాని

          నాగర్‌కర్నూల్‌,నవంబర్‌ 23  (జనంసాక్షి) :  కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని …

విద్యార్థుల ఆటో బోల్తా పలువరికి గాయాలు

వరికుప్పను ఢీకొని పడి మృతి చెందిన వ్యక్తి వికారాబాద్‌,నవంబర్‌22(జనం సాక్షి): విద్యార్తుల ఆటో బోల్తా పడిన ఘటనలో 8మంది గాయపడగా, మెదక్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ …

ధాన్యం కొనాలంటూ రైతుల నిరసనవరంగల్‌ జాతీయ రహదారిపై వడ్లు పోసి రాస్తారోకో

యాదాద్రి భువనగిరి,నవంబర్‌16(జనం సాక్షి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌`వరంగల్‌ జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. …

 రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యంకోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగా కృషి 

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మోసంనేటి ధర్నాలో అవకాశవాదాన్ని ఎండగడతాం: ఎమ్మెల్యే మహబూబ్‌నగర్‌,నవంబర్‌11(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్లు అన్నారు. …

యాదాద్రి అభివృద్దితో పర్యాటకంగా పురోగతి

ఈ ప్రాంత అభివృద్దితో పెరగనున్న ఉపాధి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,నవంబర్‌11 జనం సాక్షి :  యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి పేరుతో ఏర్పాటైన  యాదాద్రి జిల్లా  భువనగిరి కేంద్రంగా …

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రులు నివాళి అర్పించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి …

ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య… 

వికారాబాద్ జిల్లా జనం సాక్షి : ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి …

యాదాద్రి స్వర్ణతాపడం కోసం 3కిలోల బంగారం

ఇవోకు అంతేమొత్తంలో నగదు అందచేత స్వయంగా యాదాద్రిలో ఇవోకు అందించిన మంత్రి మల్లారెడ్డి యాదాద్రి,అక్టోబర్‌28  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ …

వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదగాలి

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా సాగాలి గ్రామంలో దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి యాదాద్రిభువనగిరి,అక్టోబర్‌27( జనం సాక్షి); వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని మంత్రి జగదీశ్‌ …

తాజావార్తలు