మహబూబ్ నగర్

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి

తెలంగాణ ఇవ్వకుంటే ఎక్కడుండేవారో చెప్పాలి: డికె మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే …

కంటివెలుగు పథకం విజయవంతం కోసం ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశామని కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ …

ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఉన్నత విద్యాభ్యాసానికి సాయం కావాల్సిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి యన్‌.విద్యాసాగర్‌రావు …

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలు

పుట్టగతులుండవనే కేసులతో అడ్డుకునే యత్నం మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో నిర్మించే జలాశయాల నిర్మాణం జరిగితే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు …

బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి

సంక్షేమంలో ముందున్నామన్న తలసాని వనపర్తి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ …

కుక్కల స్వైర విహారం

ఆరుగురికి గాయాలు మహాబుబ్‌నగర్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జిల్లా లోని నారాయణపేట పట్టణంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. 6 మందిపై దాడి చేసి కాటు వేయగా,ఒక చిన్నారి చెవిని …

కల్వల గ్రామంలో అంతుచిక్కని కాళ్ళవాపు 

చికిత్స చేయిస్తున్నా తగ్గని వ్యాధి ఆందోళనలో గ్రామ ప్రజలు మహబూబాబాద్‌,జూల30(జ‌నం సాక్షి): కేసముద్రం మండలం కల్వల  గ్రామంలో కాళ్ళ వాపు వ్యాధి కలకలం రేపుతోంది. అకస్మాత్తుగా  కాళ్లలో …

స్కూలు భవనంపై నుంచి దూకిన బాలుడు

మహబూబ్‌నగర్‌,జూలై28(జ‌నం సాక్షి ): స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక ఓ బాలుడు స్కూల్‌ బిల్డింగ్‌ నుంచి దూకాడు. తల్లిదండ్రలుఉ బలవంతంగా స్కూలులో దింపి రాగానే భవనంపై నుంచి …

పత్తి చేలను పీకేసిన దుండుగుల

లక్షల్లో నష్టపోయిన రైతులు దర్యాప్తుచేపట్టిన పోలీసులు జోగులాంబగద్వాల,జూలై27(): దుండుగులు కొందరు పచ్చని పత్తిపంటను సర్వనాశనం చేశారు. గద్వాల మండలం ఈడిగోనిపల్లిలో కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. …

నిర్దేశిత సమయానికే మిషన్‌ భగీరథ నీళ్లు

పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగర్‌కర్నూలు,జూలై27(జ‌నం సాక్షి): ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15న కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు ప్రతి ఇంటికి నల్లా ద్వారా మిషన్‌ భగీరథ నీళ్లను ప్రజలకు …