మహబూబ్ నగర్

రైతులు ప్రగతినివేదన సభకు రావాలి

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నామని ప్రణాళఙకా సంఘం …

కోయల్‌సాగర్‌ ప్రాజెక్టు నీరు విడుదల

మహబూబ్‌నగర్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కలిసి …

కోయల్‌సాగర్‌ ప్రాజెక్టు నీరు విడుదల

మహబూబ్‌నగర్‌,ఆగస్టు25(జ‌నం సాక్షి ) : దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టు రైతులకు సాగునీటిని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌ రెడ్డి కలిసి …

జూరాల వద్ద పర్యాటకుల సందడి

గద్వాల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కృష్ణా పరివాహక ప్రాంతం మొదలయ్యే మహబలేశ్వరం నుంచి జూరాల వరకు కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి …

అటవీ సిబ్బందిపై స్థానికుల దాడి

– ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌కు గాయాలు – పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్‌ అధికారులు మహబూబ్‌నగర్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూముల …

వరద బాధితులకు అండగా నిలవాలి

వనపర్తి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): భారీ వర్షాలు, వరదల కారణంగా అదిలాబాదు ,ఆసిఫాబాద్‌ జిల్లాలోని అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం …

ఉమ్మడి జిల్లాలో వేడుకగా పంద్రాగస్ట్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రంలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రభాత్‌ భేరిలో పాల్గొన్నారు. …

స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్‌ మైదానం ముస్తాబు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు పోలీసు పరేడ్‌ మైదానం ముస్తాబయ్యింది. ఇక్కడే జెండా ఆవిష్కరణ జరుగనుంది. ఇక్కడే వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 9 గంటలకు …

తెలంగాణ పథకాలపై ఢిల్లీలో ఆరా

కంటివెలుగులో విపక్షాలకు చూపు తెప్పించాలి ఎంపి జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతా.. అభివృద్ధి తెలంగాణలోజరిగిందని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ …

కెసిఆర్‌ ఆదేశాల మేరకు స్వఛ్చ కార్యక్రమాలు

15న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో శ్రమదానాలు: జూపల్లి నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో …