మహబూబ్ నగర్

డయేరియా నివారణకు చర్యలు

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నపిల్లల్లో డయేరియా నివారణ కోసం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. డయేరియా మరణాలను నివారించేందుకు పోషకాహార లోపాలను …

ఎత్తిపోతలతో మంచిరోజులు : ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌,జూన్‌19(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేవరకద్ర మండంలోనేనిర్మితం కావడం అదృష్టంగా భావించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే …

గిరిజనుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

మహబూబ్ నగర్ (జ‌నం సాక్షి): గిరిజనుల సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ …

గురుకులాలతో తెలంగాణలో కొత్త అధ్యాయం

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నం సాక్షి ): సీమాంధ్ర పాలనలో తెలంగాణలో విద్యారంగం వెనుకబాటుకు గురైందని ప్రణాళికా సంఘం డిప్యూటి ఛైర్మన్‌ నిరంజన్‌ రెడ్డి అన్నారు. గురుకులాల ఏర్పాటు తెలంగాణలో సరికొత్త …

గ్రామపంచాయితీ భవనం ప్రారంభం

మహబూబ్‌ నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం నిజలాపూర్‌ గ్రామంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన …

చలాకి చంటికి తప్పిన ప్రమాదం

రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న కారు మహబూబ్‌నగర్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): జబర్దస్త్‌ ఫేం చలాకి చంటి కారు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రం 44వ హైవేపై …

దళితవాడల్లో కేంద్ర పథకాల వివరణ

వనపర్తి,జూన్‌8(జ‌నం సాక్షి): కేంద్ర పథకానలు వివరించడంతో పాటు దేశంలో బిజెపి పాలన వల్ల కలిగినలాభాలను వివిరిస్తే దళిత వాడల్లో బిజెపి నిద్రా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మే 30 …

చేయూతనిస్తే స్కూళ్లకు వెలుగు

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి):విద్యాలయాలను బాగు చేయడానికి సర్కారు ఏటా కోట్లు వెచ్చిస్తున్నా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ అరకొర వసతులే దర్శనిమిస్తున్నాయి. ఆడపిల్లలు మూత్రశాలలు లేకుండా ఇబ్బంది …

ఉపాధ్యాయులకు సబ్జక్ట్‌ శిక్షణ

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలతో ధీటుగా సబ్జక్టులు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం టీచర్లకు ముందస్తు శిక్షణ ఇస్తున్నారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో …

ఉద్యమ నాయకుడే సీఎం కావడం

  మన అదృష్టం పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే 1.50లక్షల ఎకరాలకు సాగునీరొస్తుంది పేదల సంక్షేమనాఇకి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో …