మహబూబ్ నగర్

పారిశుద్ధ్య లోపంతోనే అంటువ్యాధులు

మహబూబ్‌నగర్‌,మే28(జ‌నం సాక్షి): రానున్నది వర్షాకలం కనుక గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుధ్యదానికి ప్రాధాన్యం ఇవ్వాలని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రజిని సూచించారు. అనేక …

యాదాద్రి పనుల్లో పురోగతి

నారసింహ చరిత్ర తెలిపేలా శిల్పాలు యాదాద్రి భువనగిరి,మే26(జ‌నంసాక్షి): యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే ముఖ్యమైనది. యాదాద్రికి ఇటీవల భక్తుల సంఖ్య బాగా పెరిగింది. సెలవు దినాల్లో, ప్రత్యేక …

మార్కెట్‌ దోపిడీకి పడని అడ్డుకట్ట

చూసీచూడనట్లుగా అధికారుల తీరు మహబూబ్‌నగర్‌,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతుంటే రైతులు ఏటా కోట్లల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన ధాన్యాన్ని కవిూషన్‌ ఏజంటు …

సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతాం…

మాజీ డిసిసిబి చైర్మన్‌ పి. లక్ష్మారెడ్డి తాండూరు 23 మే(జనంసాక్షి) రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి తగిన బుద్ది చెబుతామని మాజీ డిసిసిబి చైర్మన్‌ …

జడ్చర్లలో పోలీసుల తనిఖీలు

మహబూబ్‌నగర్‌,మే23( జ‌నం సాక్షి):  జడ్చర్లలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఉదయం నాలుగు గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. పోలీసుల సోదాలలో 22 …

దేశంలోనే విప్లవాత్మక పథకాల్లో రైతుబంధు ఒకటి

– గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు – కేసీఆర్‌ చలవతో వ్యవసాయం పండగాల మారింది – రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు – …

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం

తండాల్లోనూ ఎన్నికల కళ మహబూబ్‌నగర్‌,మే17(జ‌నం సాక్షి):  గ్రామ పంచాయతీ ఎన్నికలను సకాలంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.  అధికారంలోకి రాకముందు సీఎం కేసీఆర్‌ ఎన్నికలలో అర్హత గల …

ఆసరా పెన్షన్ల కోసం నెలనెలా ఎదురుచూపులే

మహబూబ్‌నగర్‌,మే17(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు తోడు పూట గడుపుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆసరా పథకం లబ్దిదారులు హైరానా పడుతున్నారు. సకాలంలో పింఛన్లు అందడం లేదని ఆందోళన …

రైతే రాజు అన్న నానుడిని నిజం చేయాలి

– గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయం దండగన్నారు – కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు – రైతులకు అన్ని విధాల అండగా తెరాస ప్రభుత్వం – రాష్ట్ర …

ప్రైవేట్‌ డెయిరీల దోపిడీ

గద్వాల,మే16(జ‌నం సాక్షి): జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు ప్రైవేటు డెయిరీలే దిక్కుగా మారాయి. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభిస్తే జిల్లాలోని వేలాది …

తాజావార్తలు