మహబూబ్ నగర్

ఈదురు గాలుల బీభత్సవం

చిన్నచింతకుంట, జనంసాక్షి: నిన్నరాత్రి వీచిన ఈదురు గాలులకు మండలంలో అపార నష్టం ఏర్పడింది. ముచ్చింతలలో 15 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచింతకుంట, …

సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ అధికారులను నిర్భందించిన రైతులు

చిన్నచింతకుంట, జనంసాక్షి: ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని నిరసిస్తూ రైతులు దమద్‌నాపూర్‌లో అధికారులను నిర్భందించారు. రైతుచైతన్య యాత్రకు వచ్చిన వ్యవసాయాధికారులు సమావేశం నిర్వహిస్తుండగా తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం …

మహబూబ్‌నగర్‌లో నిలిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 25 :జిల్లాలోని బాలానగర్‌లో గురువారం ఉదయం తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు.డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అవటంతో రైలును నిలిపివేసినట్లు తెలుస్తోంది.వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని …

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తుగ్లక్‌ పాలన నడుస్తుందని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. పాలమూర్‌ జిల్లాలో వున్ననాలుగు పెండింగ్‌ …

శ్రీయ కుటుంబసభ్యులను పరామర్శించిన భాజపా నేత

మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరులో ఇటీవల హత్యకుగురైన చిన్నారి శ్రీయ కుటుంబసభ్యులను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్‌కు శ్రీయ …

ప్రారంభమైన ఆర్మీ నియామక ర్యాలి

మహబూబ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఆర్మీ నియామక ర్యాలీ మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఈ ఉదయం ప్రారంభమైంది. స్థానిక జడ్పీ మినీ మైదానంలో జరుగుతున్న ఈ ర్యాలీకి తెలంగాణలోని పది …

రపట్నుంచి రైతు చైతన్య యాత్ర :డీకె అరుణ

మహబూబ్‌నగర్‌ : రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌ సోమవారం ప్రారంభించనున్నారని మంత్రి డీకె అరుణ తెలిపారు. జూరాల ఆయకట్టు కింద రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి …

పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గద్వాల, జనంసాక్షి: రాజులుపోయారు… రాజ్యాలు మాయమయ్యాయి. కాని వారి పాలనా కాలం నాటి పురాతన నాణేలు, పంచలోహ విగ్రహాలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి సంఘటన శనివారం …

పూడూరులో పసిడి విగ్రహాల కలకలం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: గద్వాలలో బంగారు విగ్రహాలు కలకలం సృష్టించాయి. మూడేళ్ల క్రితం పూడూరులో ఓ రైతుకు బంగారు విగ్రహాలు దొరికినట్లు సమాచారం. అతను విగ్రహాలను స్థానిక వ్యాపారికి …

‘శ్రియ నిందితులను ఉరితీయాలి’

మహబూబ్‌నగర్‌ : శ్రియ నిందితులను ఉరితీయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని శ్రియ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందులను …

తాజావార్తలు