మహబూబ్ నగర్

టైర్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులు

భూత్పూర్‌: అడ్డాకుల మండలం జానంపేట, కాటవరం గ్రామాల్లో జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారి పరిశీలనకు వచ్చిన ఎస్పీ నాగేంద్రకుమార్‌ …

జాతీయ రహదారిని పరిశీలించిన డీఐజీ నాగిరెడ్డి

భూత్‌పూర్‌: భూత్‌పూర్‌, అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆందోళన కారులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసుకున్న డీఐజీ నాగిరెడ్డి జాతీయ రహదారిని …

700 మందిని అదుపులోకి తీసుకున్నాం.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు …

భూత్‌పూర్‌లో సడక్‌బంద్‌

భూత్‌పూర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మండలంలోని తెరాస నాయకులు పెద్ద యెత్తున రాస్తారోకో చేపట్టారు. డీఎస్పీ మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం …

అడ్డాకులలో ఐకాస ఆందోళన

అడ్డాకుల: సడక్‌బంద్‌లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

సడక్‌బంద్‌కు మద్దతుగా రాస్తారోకో

గద్వాల సడక్‌బంద్‌కు మద్దతుగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపైన సీపీఐ న్యూడెమోక్రసీ, పీడీఎన్‌యూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి …

పలువురి నేతలు అరెస్టు

షాద్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెరాస, భాజపా, సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెరాస ఎమ్మెల్యే, ఎమ్మెల్యీ నారదాసు లక్ష్మణరావు, పరిగి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, …

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అరెస్టు

మహబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను గురువారం జిల్లా పోలీసులు మహ్మదాబాద్‌ వద్ద అరెస్టు చేశారు.అనంతరం ఆయన్ని పోలీసు …

ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో

అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

తాజావార్తలు