మహబూబ్ నగర్
మరో రైతు ఆత్మహత్య
మహబూబ్నగర్, మహబూబ్నగర్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెరుగుతున్న కల్తీ కల్లు బాధితుల సంఖ్య..
మహబూబ్ నగర్ : వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వింత ప్రవర్తనతో ఆసుపత్రిలో వంద మంది చేరారు.
తాజావార్తలు
- 2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
- ‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
- భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శోభాయాత్ర
- జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ
- బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి… కూర సురేష్ పటేల్
- రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
- టీఎన్జీవో జడ్చర్ల యూనిట్ అధ్యక్షుడిగా కే. తిరుపతయ్య
- పోచంపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సిద్ధం
- గద్వాలలో పెయింటింగ్ షాపులో అగ్నిప్రమాదం
- మరిన్ని వార్తలు




