మహబూబ్ నగర్

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల …

గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొమ్మరాజుపేట: మండలంలోని మెట్టకుంట శివారులో బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఎండ తీవ్రతతో మృతి చెందినట్లు పోలీసులు …

ప్రజాప్రయోజనాలకు బ్యాంకుల దోహదం

బాలానగర్‌: ఆర్థిక పరమైన ప్రజాప్రయోజనాలకు బ్యాంకులు దోహదపడతాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకరామన్‌ అన్నారు. గురువారం బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామంలో ఎన్‌బీహచ్‌ …

చేనేత కార్మికుల నిరాహారదీక్ష

వడ్డేపలి: మండలంలోని రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వరద గృహాలలో చేనేత కార్మికులుకు ఇళ్లను కేటాయించాలని …

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరి మృతి

వడ్డేపల్లి: మండలంలోని శాంతినగర్‌-పైపాడు రహదారి మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు …

లారీ,బైక్‌ ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ వద్ద లారీ, బైక్‌ ఢీ కొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల వివారాలు తెలియాల్సిఉంది.

ఉపాధ్యాయురాలి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌ : న్యూటౌన్‌ వెంకటేశ్వరనగర్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జులేఖా బేగం దారుణ హత్య కు గురైంది. జులేఖా ముఖం, కళ్లల్లో యాసిడ్‌ పోసి దుండుగులు హత్య …

కన్న తల్లిని నరికి చంపిన కొడుకు

మహబూబ్‌నగర్‌: మల్దకల్‌ మండలం మాదలబండ పెద్దతండాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్నతల్లిని గొడ్డలితో దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …

కురుమూర్తి దేవస్థాన హుండీ లెక్కింపు

చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1లక్ష 36 వేల 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్‌ మూర్తి …

రాస్తారోకో చేస్తున్న 50 మంది అరెస్టు

పెబ్బేరు: సడక్‌ బంద్‌లో భాగంగా 44వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్న 50 మంది భాజపా కార్యకర్తలను పెబ్బేరు …

తాజావార్తలు