మెదక్

: వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్

 నర్సాపూర్ ( జనం సాక్షి  ) :   నర్సాపూర్  నియోజకవర్గంలో, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహర దీక్షకు మద్దతు తెలిపి నర్సాపూర్ లో ర్యాలీ …

జె ఎస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ర్యాలీ.

జహీరాబాద్ ఆగస్టు 17 (జనంసాక్షి) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జహీరాబాద్ లోని జె ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సిబ్బంది కలిసి పట్టణంలో …

రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు మణుగూరు ప్రభుత్వ 100 పడకల హాస్పటల్ నందు వజ్రోత్సవ …

 75 మీటర్ల త్రివర్ణతో  జెండాతో ర్యాలీ

పెగడపల్లి తేది 19(జనం సాక్షి ) పెగడపల్లి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాధమిక పాఠశాల ఆధ్వర్యంలో 75సం= స్వాతంత్ర భారత వజ్రా ఉత్సవాల కార్యక్రమంలో  భాగంగా …

రెడ్డిపాలెం లో దుర్గావాహిని శక్తి సాధన కేంద్రంను ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ లో యువతుల (అమ్మాయిలు) విభాగం అయిన దుర్గావాహిని శక్తి …

పశువుల దానాను పంపిణీ చేసిన జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి రామిరెడ్డి శ్రీలత, సర్పంచ్ సిరిపురపు స్వప్న కేంద్రం ప్రాథమిక పశువైద్యశాల ప్రాంగణంలో ఉచిత పసువుల …

*గుండెపోటుతో బస్సు డ్రైవర్ మృతి*

మునగాల, ఆగష్టు 17(జనంసాక్షి): మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన మొగలిచర్ల ముత్తయ్య (44) మునగాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. …

జె ఎస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ర్యాలీ.

జహీరాబాద్  ఆగస్టు 17 (జనంసాక్షి)  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  జహీరాబాద్ లోని జె ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు  సిబ్బంది కలిసి పట్టణంలో …

ఆకస్మికంగా పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన

ఎస్పీ రోహిణి ప్రియదర్శిని టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 17 టేక్మాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆకస్మికంగా తనిఖీ …

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్కాజిగిరి

జనంసాక్షి.ఆగస్టు17. రక్తదానం చేయడంలో యువకులు ముందుండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన …