మెదక్

రెడ్డిపాలెం లో దుర్గావాహిని శక్తి సాధన కేంద్రంను ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో బుధవారం విశ్వహిందూ పరిషత్ లో యువతుల (అమ్మాయిలు) విభాగం అయిన దుర్గావాహిని శక్తి …

పశువుల దానాను పంపిణీ చేసిన జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి రామిరెడ్డి శ్రీలత, సర్పంచ్ సిరిపురపు స్వప్న కేంద్రం ప్రాథమిక పశువైద్యశాల ప్రాంగణంలో ఉచిత పసువుల …

*గుండెపోటుతో బస్సు డ్రైవర్ మృతి*

మునగాల, ఆగష్టు 17(జనంసాక్షి): మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన మొగలిచర్ల ముత్తయ్య (44) మునగాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. …

జె ఎస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ర్యాలీ.

జహీరాబాద్  ఆగస్టు 17 (జనంసాక్షి)  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  జహీరాబాద్ లోని జె ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు  సిబ్బంది కలిసి పట్టణంలో …

ఆకస్మికంగా పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన

ఎస్పీ రోహిణి ప్రియదర్శిని టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 17 టేక్మాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆకస్మికంగా తనిఖీ …

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్కాజిగిరి

జనంసాక్షి.ఆగస్టు17. రక్తదానం చేయడంలో యువకులు ముందుండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన …

కొల్లూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ఝరాసంగం ఆగస్టు 17 (జనంసాక్షి) మండల పరిధిలోని కొల్లూర్ గ్రామంలో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. బుధవారం ఎంపీటీసీ లక్ష్మి రాజ్ కుమార్ రోడ్డు పనులను ప్రారంభించారు. …

బహుజనులకు రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేస్తా

    భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):బహుజనుల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటం చేయడానికి కృషి చేస్తానని బహుజన సమాజ్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి చెప్పాల గణేష్ అన్నారు. …

రక్తదాన శిబిరము లొ పాల్గొన్న దోమ యువకులు

దోమ న్యూస్ జనం సాక్షి. అజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో బాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ వారిచే నిర్వహించిన రక్తదాన  శిభిరం లో బాగంగా రక్తదానం చేసిన …

ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించిన ప్రజాప్రతినిధులు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 17 (జనం సాక్షి): స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మణుగూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కోట వీరబాబు ,ఎంపీ ఓ పల్నాటి …