మెదక్

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రక్తదాన శిబిరం.

కౌడిపల్లి (జనంసాక్షి). స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర …

క్రీ. శే దేవవరపు సీతారామయ్య చిరస్మరణీయుడు – 22వ వర్ధంతిలో ఘనంగా నివాళులు

టేకులపల్లి, ఆగస్టు 17( జనం సాక్షి ): క్రీస్తు శేషులు దేవవరపు సీతారామయ్య దశాబ్దాల కాలం క్రితం దట్టమైన అటవీ ప్రాంతమైన కొప్పురాయి గ్రామంలో ఉపాధ్యాయ బోధకుడిగా …

9వ రోజుకు చేరిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర

పాదయాత్రలో కదిలిన కాంగ్రెస్ శ్రేణులు* జనం సాక్షి ,న్యూస్ శంకరపట్నం, ఆజాద్క,అమృత్ మహోత్సవంలో భాగంగా ఏఐసీసీ పిలుపుమేరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ …

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, తంగెళ్ళపల్లి వెంకట సత్య నారాయణచారి కు ఘన నివాళి.

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్. మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు తంగెళ్ల పల్లివెంకట సత్యనారాయణా చారి ప్రథమ వర్ధంతి సభకు హాజరైన బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా …

క్రీ. శే దేవవరపు సీతారామయ్య చిరస్మరణీయుడు – 22వ వర్ధంతిలో ఘనంగా నివాళులు

టేకులపల్లి, ఆగస్టు 17( జనం సాక్షి ): క్రీస్తు శేషులు దేవవరపు సీతారామయ్య దశాబ్దాల కాలం క్రితం దట్టమైన అటవీ ప్రాంతమైన కొప్పురాయి గ్రామంలో ఉపాధ్యాయ బోధకుడిగా …

మెదక్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి కుమారుని వివాహంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

దుబ్బాక 17, ఆగష్టు ( జనం సాక్షి ) దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవా …

ఆపదలో ఉన్నవారికి తన వంతు ఆర్థిక సాయం…

డాక్టర్ దూళ్ల పరశురాములు. ఊరుకొండ, ఆగస్టు 16 (జనం సాక్షి): ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా ఆర్థిక సాయం అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని డాక్టర్ …

ఉత్తమ వైద్యాధికారిగా జగదేవ్ పూర్ పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మహిపాల్

జగదేవ్ పూర్ ఆగస్ట్ 16 జనం సాక్షి : ఉత్తమ వైద్యాధికారిగా మండల కేంద్రమైన జగదేవ్ పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మహిపాల్ కు …

దేశభక్తితో జాతీయ గీతం ఆలపించిన మండల ప్రజలు

రుద్రంగి ఆగస్టు 16 (జనం సాక్షి) ఉప్పొంగిన దేశభక్తి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 11:30 నిమిషాలకు రుద్రంగి మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌక్ ఇందిరా చౌక్ …

ఆళ్లపల్లి లో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

ఆళ్లపల్లి ఆగస్టు16( జనం సాక్షి) స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో 11.30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో …