మెదక్

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి

మెదక్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సంగారెడ్డి  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ రాహుల్‌బొజ్జాకు వినతిపత్రం సమర్పించారు. జీవో నెం. 421 …

గజ్వెల్‌ అభివృద్దికి నిధుల కేటాయింపు

మెదక్‌ ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 66 కోట్లు, మంచి నీటి సౌకర్యాల కోసం రూ. 100 కోట్లు మంజూరు చేసినట్లు …

బస్సును ఢీకొన్న లారీ: 20 మందికి గాయాలు

సిద్దిపేట (జ‌నంసాక్షి) : మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట డిపోనకు చెందిన ఆర్టీసీ …

ఏసీబీకి చిక్కిన యవాపూర్ వీఆర్‌వో

మెదక్ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు వీఆర్‌వో దేవయ్య. ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా దేవయ్యను ఏసీబీ అధికారులు …

‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టం’

ఉద్యోగానికి రాజీనామా చేసిన దేవీప్రసాద్‌ మెదక్‌, ఫిబ్రవరి 21: తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని …

24 పాఠశాలల గుర్తింపు రద్దుకు సిఫార్సు

సంగారెడ్డి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో 24 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ రంగం సిద్దం చేసింది. ఈ పాఠశాలల్లో చేరేముందు …

సొంత జిల్లా ఆత్మహత్యలపైనా దృష్టి పెట్టని సిఎం కెసిఆర్‌

మెదక్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి) : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. కేంద్రం నిధుల విడుదల చేస్తున్నా పట్టించుకోకుండా …

ఆహారభద్రత వివరాలు ఇవ్వండి

సంగారెడ్డి,ఫిబ్రవరి17( (జ‌నంసాక్షి) ): జిల్లాలో ఆహారభద్రత కార్డుల వివరాలను గ్రామ పంచాయతీలు, చౌకధరల దుకాణాలవారీగా వివరాలు అందజేయాలని జేసీ శరత్‌ అన్నారు. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం ముమ్మరం …

ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఆయిల్‌ అపహరణ

మెదక్‌  (జ‌నంసాక్షి) : మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో దొంగలు బరితెగించారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి ఏకంగా 740 లీటర్ల ఆయిల్‌ను …

కల్తీకల్లు తాగి 27 మందికి అస్వస్థత

మెదక్‌ జ‌నంసాక్షి : చేగుంట మండలం భీంరావుపల్లిలో కల్తీకల్లు తాగి 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ ఇంట్లో దుర్గమ్మ పండుగ విందులో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురయినట్లు …